గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిలకు వైయ‌స్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. 

Cm Jagan Pays Tribute To Mahatma Gandhi And Lal Bahadur Shastri

Back to Top