ఏపీలో చదువులు విప్లవం

ఎమ్మెల్యే విడుదల రజని
 

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చదువుల విప్లవం వచ్చిందని ఎమ్మెల్యే విడదల రజని పేర్కొన్నారు. విద్య వల్లే మనిషికి గుర్తింపు వస్తుంది. మహాత్ముడు చెప్పిన మాటలను సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు. అమ్మ ఒడి పథకంతో పేద కుటుంబాల రూపు రేఖలు మారతాయి. సంపూర్ణ అక్షరాస్యత దారి తీస్తోంది. అమ్మ ఒడి రాష్ట్ర చరిత్రను మార్చేయబోతోంది. ఈ పథకం పేదలకు చదువు ఇవ్వాలని సంకల్పించారు. ఒక్క అమ్మ ఒడి పథకంతో ప్రతి పల్లెకు వెలుగులు వస్తాయి.ఈ పథకం రాష్ట్ర చరిత్రను మార్చబోతోంది.
 

Back to Top