స్టోరీస్

12-02-2025

12-02-2025 05:09 PM
‘‘కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఎనిమిది నెల‌ల్లోనే లక్షన్నర కోట్లు అప్పులు చేసింది?. ఆ డ‌బ్బు ఎవ‌రి జేబుల్లోకి వెళ్లింది. చంద్ర‌బాబు జేబుల్లోకి వెళ్లాయా?.
12-02-2025 04:33 PM
క్రిభో పరిశ్రమ వెళ్లిపోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణం. కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఉద్యోగుల బదిలీల్లో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకుంటున్నాడు.
12-02-2025 04:21 PM
`టీడీపీ ఎమ్మెల్యే అదిమూలం మహిళను వేధిస్తే పక్క రాష్ట్రం వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మ‌రో ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది
12-02-2025 04:13 PM
అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ చంద్రబాబు జారుకునే యత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా? అని ప్రశ్నించారు.
12-02-2025 02:59 PM
సినిమా ఈవెంట్లో చిరంజీవి చేసిన కామెంట్ల‌పై శ్యామ‌ల బుధ‌వారం స్పందించారు.  చిరంజీవి కోడ‌లు ఉపాసన అన్నీ చక్కగా నడుతున్నారు..వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం
12-02-2025 11:43 AM
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ  పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు తెర లేపింది.
12-02-2025 07:50 AM
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీ­టీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.

11-02-2025

11-02-2025 09:39 PM
 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రం అవుతోందని, అందువల్ల పార్టీ నాయకత్వమంతా సమష్టిగా కృషి చేయాలని, సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో
11-02-2025 08:08 PM
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ చార్జి కిరణ్ రాయల్ వల్ల తనకు అన్యాయం జరిగిందని లక్ష్మి అనే మహిళ కన్నీటితో న్యాయం కోసం కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను
11-02-2025 07:58 PM
నిందితుల రిమాండ్‌ రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని సిట్‌  చెప్పలేదు. అయినా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సహా ఎల్లో మీడియాలో మాత్రం నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిపోయినట్టు తప్పుడు ప్రచారం...
11-02-2025 07:47 PM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో చాలా స్పష్టంగా పోలవరం ఎత్తును, నీటి నిల్వ సామర్థ్యాన్ని కుదించి దానికి అనుగుణంగా నిధులు  కేటాయిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి పోలవరంకు ప్రాజెక్ట్‌ 45.75...
11-02-2025 04:59 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అందుకు భిన్నంగా చంద్రబాబు దోపిడీ విధానానికి తెర  తీశారు. 9 నెలలుగా బాబు పాలనలో అడుగడుగునా వైఫల్యాలు, అవినీతి, అసమర్థత కనిపిస్తూనే ఉంది...
11-02-2025 04:49 PM
ఈ సంద‌ర్భంగా గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో
11-02-2025 04:37 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏజెన్సీలు మార్చేసి ఏకంగా 40 వేల మంది సహాయకులను తొలగించేసింది. 
11-02-2025 03:46 PM
ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. అప్పులు సృష్టిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 
11-02-2025 03:16 PM
పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని ఆయ‌న ఖండించారు. ఈ మేర‌కు ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.
11-02-2025 02:15 PM
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.
11-02-2025 12:37 PM
అధికార పార్టీ నేతల ఆదేశాలకు నగరపాలక ముఖ్య అధికారి తానా అంటే తందానా అంటూ వత్తాసు పలుకుతున్నట్లు అర్థమవుతోంది. ఈ వాటర్‌ ప్లాంట్ల ద్వారా పేదలకు సురక్షిత నీరు అందించడమేగాక నగరపాలక సంస్థకు కూడా కొంత ఆదాయం...
11-02-2025 10:56 AM
గిరిజన హక్కులు, చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్‌ అయ్యన్న­పాత్రు­డు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరింలంటూ చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు
11-02-2025 07:25 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

10-02-2025

10-02-2025 08:40 PM
- రాజ‌కీయ ల‌బ్ధికోసం చంద్రబాబు ఎంత‌కైనా తెగిస్తార‌ని అర్థ‌మైపోయింది. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతున్నాడు. 
10-02-2025 08:32 PM
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం చేస్తుంది. ఆ నిర్ణయం ఎవరిది? ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మిస్తామని చెబుతున్నారు. దీని...
10-02-2025 05:01 PM
ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.
10-02-2025 03:11 PM
కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి నిధులతో వాటర్‌ప్లాంట్లు నిర్మించారనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. అంతకుముందు 26వ డివిజన్‌ వాటర్‌ప్లాంట్‌ విషయంలో అన్నీ అనుమతులుండటంతో ఎమ్మెల్యే...
10-02-2025 02:35 PM
రాష్ట్రంలో ఒక్క పథకం అమలు చేయకుండా ఏడాదిలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారన్న జగన్‌ ప్రశ్నకు ప్రభుత్వం శ్వేతపత్రం ఇస్తుందా? అంటే అసలు ఆ ఊసే ఎత్తడం లేదు.
10-02-2025 07:35 AM
ఎందుకంటే.. అధికారులపై రెడ్‌బుక్‌ కక్ష. సీనియర్‌ ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అనేక మంది పోలీసు సిబ్బందిపై రెడ్‌బుక్‌ కక్ష. డజన్ల కొద్దీ అధికారులను వెయిటింగ్‌లో, వేకెన్సీ రిజర్వ్‌లోనో...
10-02-2025 07:19 AM
 2019లో వైయ‌స్‌ జగన్‌­ ప్రభు­త్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో కొత్తగా మరో 39.34 లక్షల ఇళ్లకు తాగు నీటి కొళాయిలు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 25.08 లక్షల ఇళ్లకు...

09-02-2025

09-02-2025 10:43 PM
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
09-02-2025 03:47 PM
తాడేపల్లి:టీడీపీలో చేరి ఏడాది గడిచినా పదవి రాకపోవడంతో చంద్రబాబు ప్రాపకం సంపాదించడం కోసం మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ , వైయ‌స్‌ జగన్‌ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా
09-02-2025 03:39 PM
1994లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. 1995లో ఎన్డీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. 1999లో వామపక్షాలను వదిలిపెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2009లో బీజేపీని...

Pages

Back to Top