టీడీపీ కులోన్మాదులు నిత్యం దాడులు చేస్తూనే ఉన్నారు

 తాడేపల్లి: ‘‘ఏపీలో హింస తారాస్థాయికి చేరుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ కులోన్మాదులు నిత్యం దాడులు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవి జోక్ గా మారాయి’’ అంటూ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ రాజకీయ హింసలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ యూత్ విభాగం నేత రషీద్‌ హత్యకు గురయ్యాడు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Back to Top