నూత‌న వ‌ధూవ‌రులు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఇవాళ వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. క‌డ‌ప న‌గ‌రంలోని మేడా రఘునాధ్‌ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్‌ కుమార్‌ రెడ్డిలను ఆయ‌న ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top