Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సుప్రీం కోర్టులో వైవీ సుబ్బారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం
నేడు తిరుమలలో భూమన ప్రమాణం
రాజకీయం కోసమే చంద్రబాబు విషప్రచారం
ప్రధానికి రాసిన లేఖలో వాస్తవాల్ని పరిశీలించండి..
వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్
నియంత్రించాల్సింది మద్యం ధరలు కాదు
లడ్డూ ప్రచారం వెనుక పెద్ద కుట్ర!
రాష్ట్రంలో బరితెగిస్తున్న టీడీపీ గూండాలు
టీటీడీ ప్రాశస్త్యాన్ని చంద్రబాబు అప్రతిష్టపాల్జేశారు
దళిత ప్రొఫెసర్ పై కాకినాడ జనసేన ఎమ్మెల్యే దాడి అమానుషం.
స్టోరీస్
23-09-2024
సుప్రీం కోర్టులో వైవీ సుబ్బారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం
23-09-2024 04:27 PM
జూన్ 21న, మీడియాతో మాట్లాడిన టీటీడీ కొత్త ఈఓ, తాను లడ్డూల శాంపిల్ పరీక్షించానని, ఆ లడ్డూలను మంచి నాణ్యతతో కూడిన నెయ్యితో తయారు చేస్తున్నారని వెల్లడించారు.
నేడు తిరుమలలో భూమన ప్రమాణం
23-09-2024 02:34 PM
తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం...
రాజకీయం కోసమే చంద్రబాబు విషప్రచారం
23-09-2024 02:21 PM
‘నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా లడ్డూ తయారీకి ఎలా పంపించారు?. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే 40 లీటర్ల పాలు అవసరం. ప్రతిరోజూ ఇలాంటి నెయ్యి 30 లీటర్లను అభిషేకం...
ప్రధానికి రాసిన లేఖలో వాస్తవాల్ని పరిశీలించండి..
23-09-2024 02:11 PM
తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది...
వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్
23-09-2024 02:06 PM
తిరుమల లడ్డూపై విచారణ జరపాలని ప్రధాని మోదీకి వైయస్ జగన్ లేఖ రాశారు. లడ్డూ వివాదం విషయంలో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఈవో శ్యామలరావుని కీలు బొమ్మలా మార్చి చంద్రబాబు ఆడిస్తున్నాడు. బాబు పలుకులే...
నియంత్రించాల్సింది మద్యం ధరలు కాదు
23-09-2024 01:59 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం మెడిసిన్ ఖర్చులు, విద్యా సంస్థల ఫీజులను పరిమితం చేయడానికి బదులుగా.. మద్యం ధరను రూ.99కి పరిమితం చేయాలని నిర్ణయించింది. అంటే ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం పంపుతోంది?.
లడ్డూ ప్రచారం వెనుక పెద్ద కుట్ర!
23-09-2024 01:53 PM
పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు జగన్. పాదయాత్ర ముగిశాక జగన్ కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ మంచి భక్తుడని, తిరుమలలో వేకువజామునే 2.30కి లేచి నిష్టప్ర...
రాష్ట్రంలో బరితెగిస్తున్న టీడీపీ గూండాలు
23-09-2024 01:48 PM
తాడేపల్లి: ఏపీలో టీడీపీ గూండాలు బరితెగిస్తున్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ వైయస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు.
టీటీడీ ప్రాశస్త్యాన్ని చంద్రబాబు అప్రతిష్టపాల్జేశారు
23-09-2024 01:39 PM
అందుకే ఇది కుట్ర అని అనుమానాలు వస్తున్నాయి. అదుపులో లేని వ్యాధితో బాధ పడుతున్న వారు లేదా.. స్వార్థం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నా ఫరవాలేదనుకునే శాడిస్ట్లే ఇలాంటి పని చేస్తారు’ అని...
22-09-2024
దళిత ప్రొఫెసర్ పై కాకినాడ జనసేన ఎమ్మెల్యే దాడి అమానుషం.
22-09-2024 09:24 PM
ఓటు వేసిన తర్వాత ప్రజలు ఏం చేయలేరన్న అతి విశ్వాసంతో నిత్యం ప్రజలను వంచిస్తూ... వందరోజులుగా కూటమి పాలన సాగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీ లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు దారుణం
22-09-2024 09:19 PM
అసలు నెయ్యి నాణ్యత పరీక్ష జరిగింది.. ఎన్డీడీబి రిపోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనే, గత జూలైలో అని గుర్తు చేసిన భూమన, ఆ నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపామన్న ఈఓ మాటలను ప్రస్తావించారు. అలాంటప్పుడు...
టీటీడీ లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలి
22-09-2024 09:11 PM
కోట్లాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తప్పుడు ఆరోపణలు చేశారు.
టీడీపీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ది చెప్పాలి
22-09-2024 04:10 PM
స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే...
చంద్రబాబు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్స్
22-09-2024 04:02 PM
ఏపీలో ఉద్యోగులను భయభాంత్రులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లను అన్యాయంగా సస్పెండ్ చేశారు. తాజాగా కాకినాడలో జనసేన ఎమ్మెల్యే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు.
వైయస్ జగన్పై చంద్రబాబు విష ప్రచారం
22-09-2024 03:57 PM
శ్రీవారి మహా ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి చంద్రబాబు తప్పు చేశారు. నీచ రాజకీయాలు చేసేందుకు కూడా చంద్రబాబు వెనుకాడ లేదు. సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జితో...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం
22-09-2024 03:52 PM
చంద్రబాబు సర్కార్ వంద రోజుల వైఫల్యాలు, విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకాలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని కప్పి పుచ్చేందుకు కూటమి నేతలు డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారు. బీజేవైఎం...
చంద్రబాబు దేవుడితో ఆటలాడుతున్నాడు
22-09-2024 03:47 PM
చంద్రబాబు ఇవాళ దేవుడితో ఆటలాడుతున్నాడు. లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదు. ఇది వందల ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే వైయస్ జగన్పై నింద వేస్తున్నారు
‘ఏపీలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు కూటమి అరాచకాలు’
22-09-2024 03:43 PM
చంద్రబాబు డీఎన్ఏ లోనే దళిత వ్యతిరేక భావం ఉంది. దళితులను అణగతొక్కటం, హింసించటం చంద్రబాబు హయాంలో జరుగుతూనే ఉంటుంది. మంచిగా పనిచేసే అధికారులను సైతం వేధిస్తున్నారు. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి...
వైయస్ జగన్ పాలనలో జీఎస్డీపీ పరుగులు
22-09-2024 03:38 PM
కోవిడ్ సంక్షోభంలో వ్యవసాయ రంగానికి, రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. దీంతో 2019–20 నుంచి 2023–24 వరకు...
పురుషులందు దుర్మార్గ చంద్రబాబు వేరయా
22-09-2024 03:35 PM
100 రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజీ మహిళ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3 వేల వీడియోలు తీసారు.
21-09-2024
గుర్తుంచుకో బాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు
21-09-2024 07:27 PM
‘‘భూముల వ్యవహారం కోర్టులో ఉన్నా అధికారులు అత్యుత్సాహం చూపించారు. వైయస్ఆర్సీపీ వ్యక్తిని కాబట్టే నాపై కక్ష కట్టారు
కక్ష తీర్చుకోవడం కోసమే వైయస్ జగన్పై ఆరోపణలు
21-09-2024 07:03 PM
నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్కు పంపించిన నెయ్యి ట్యాంకర్లు వచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనే అని మాజీ మంత్రి గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయానికి నెయ్యితో సహా వచ్చే అన్ని ఆహార పదార్థాలను పక్కాగా నాణ్యతా...
గురజాడ అప్పారావుకు వైయస్ జగన్ నివాళి
21-09-2024 06:56 PM
దేశభక్తి గీతాన్ని సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు.
అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
21-09-2024 06:46 PM
ఈ సందర్భంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ శాసనసభ్యులుగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్రవేసుకున్నారని జగన్ అన్నారు. జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని...
చంద్రబాబు.. కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరు!
21-09-2024 03:34 PM
రాష్ట్రంలో విగ్రహాలు ధ్వసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు.
దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే
21-09-2024 03:30 PM
కొన్ని పత్రికలు తప్పుగా వార్తలు రాస్తున్నాయి. ఇంతటితో ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు ఆపాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, టీటీడీ ఈవో మాటలకు మధ్య పొంతనలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీరే...
20-09-2024
ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బూచేపల్లి
20-09-2024 11:09 PM
ప్రకాశం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిని నియమించారు. అలాగే ఒంగోలు పార్లమెంట్నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని...
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
20-09-2024 11:04 PM
జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు.
వంద రోజుల పాలన అట్టర్ఫ్లాప్
20-09-2024 10:29 PM
వంద రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు విమర్శలు చేశాడు. జూలైలో రిపోర్టులో వస్తే సెప్టెంబర్లో బయటపెట్టడం ఏంటీ?. శాంపిల్స్ ఎప్పుడివి? ఎక్కడ...
100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదు
20-09-2024 06:00 PM
వైద్య రంగం కూడా నాశనమై పోతోంది. ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి 108, 104 సర్వీసుల సిబ్బందికి జీతాలు లేవు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »