స్టోరీస్

25-09-2024

25-09-2024 07:45 PM
28, శనివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు.
25-09-2024 07:42 PM
 రాయదుర్గం నియోజకవర్గం కణేకల్‌ మండలం హనకనహాల్‌లో జరిగిన శ్రీరాముడి రథం దహనం కేసును వైయస్ఆర్‌సీపీ మీదకు నెట్టి, రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన రథం దహనం...
25-09-2024 07:37 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హైందవ ధర్మంపై అడుగడుగునా దాడులు జరుగుతున్నాయని.. భక్తుల మనోభావాలు దెబ్బ తింటుంటే, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినటు కూడా లేదని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు....
25-09-2024 07:34 PM
శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.
25-09-2024 06:05 PM
నారా చంద్రబాబు నాయుడు సూపర్-6 హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేస్తున్నాడో ప్రజలకి కూడా అర్థమవుతోంద‌ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు.  
25-09-2024 05:58 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధ‌వారం గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ
25-09-2024 03:20 PM
కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు,
25-09-2024 03:12 PM
బీసీలకు వైయ‌స్‌ జగన్‌ ఎంతో మేలు చేశారు. రాజ్యాధికారం దక్కాలని వైయ‌స్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు. కృష్ణయ్య ద్వారా...
25-09-2024 03:07 PM
లే అవుట్‌ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు
25-09-2024 03:00 PM
రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారు. దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి
25-09-2024 12:21 PM
‘జులై 23న నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్స్‌ ఉన్నట్లు నివేదిక వచ్చిందన్న ఈవో.. సీఎంకు ఇచ్చన నివేదికలో మాత్రం జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చని ఎన్‌డీడీబీ అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. ఎన్‌డీడీబీ నుంచి...
25-09-2024 12:18 PM
బుధవారం కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల నేతలతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ భేటీ అయ్యారు. సాయంత్రంలోపు ఆయా జిల్లాల కొత్త అధ్యక్షుల పేర్లతో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  
25-09-2024 10:59 AM
లడ్డూల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ నిరాధారమైన, దారుణ ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ క‌మిటీపై ఎంపీ విజ‌య‌...
25-09-2024 10:32 AM
2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 12 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వీటికి అనుబంధంగా బోధనా­స్ప­త్రులు ఉండేవి. దీంతో గ్రామీణ ప్రజలు మెరు­గైన చికిత్సల కోసం 50 నుంచి 100 కి.మీ పైగా దూరం ప్రయాణించి...
25-09-2024 10:27 AM
ఎన్‌డీడీబీ జూలై 23న టెస్ట్‌ రిపోర్టులు ఇచ్చిందని.. ఆ నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్స్‌తోపాటు జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసిందన్నారు. దాంతో నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.....

24-09-2024

24-09-2024 09:44 PM
‘చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయి. వాటిని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వావివరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు. మాటలతో గానీ, ప్రవర్తనతో గానీ మంచి వారిని బాధిస్తే నరకం...
24-09-2024 08:46 PM
చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర...
24-09-2024 06:36 PM
 తిరుమల ప్రసాదం అపవిత్రమైంది కాబట్టి, దానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతియాగం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం..  ఎక్కడ అపవిత్రం అయింది?. అసలు కల్తీ నెయ్యి వాడారా? అంటే సమాధానం చెప్పడం లేదని గుర్తు...
24-09-2024 03:42 PM
లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని అంబ‌టి రాంబాబు విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు.
24-09-2024 03:32 PM
కృష్ణానది కి ఒడ్డున ఉన్న ఇళ్లులు వరదలకు పూర్తిగా మునిగిపోయాయి. సర్వే చేయడానికి కూడా అధికారులను ప్రభుత్వం పంపలేదు..మా ఇంటికి ఎన్యుమరేషన్ జరగలేదని బాధితులు అడిగితే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేశారు..రూ.100...
24-09-2024 03:20 PM
ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడు టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లడ్డూ అంశంలో ఆలయ అధికారులు చెప్పిన మాటలకు, సీఎం చంద్రబాబు...
24-09-2024 01:24 PM
లడ్డూలో కల్తీ జరగలేదని స్వయంగా మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఆయన ప్రకటించారు. ఇక.. అసలు పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అసలు ఆయనకు సనాతన...
24-09-2024 11:12 AM
ప్లాంట్‌ను అమ్మేస్తున్న ఈ ముగ్గురు మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని సింహాద్రి అప్పన్నను వేడుకుంటున్నట్లుగా ఆ ఫ్లెక్సీలో రాసి ఉం. దారిపోయే కొందరు బాటసారులు వాటిని ఫొటోలు తీస్తూ కపించారు. ఇక  ఫ్లెక్సీపై...

23-09-2024

23-09-2024 07:50 PM
ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణీలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి...
23-09-2024 07:41 PM
 నానాజీ దళితులు కన్నెర్ర చేస్తే నువ్వెక్కడ ఉంటావు?. ఆయనకు మద్దతుగా కలెక్టర్, ఎస్పీ వ్యవహరిస్తారా?. ఇదేనా మీ డ్యూటీ?. ఇంత దారుణంగా వ్యవహరిస్తే కేసులు రాజీ చేయడమేనా మీ పని?. ఇదేమైనా రౌడీరాజ్యమా? అని...
23-09-2024 04:27 PM
జూన్‌ 21న, మీడియాతో మాట్లాడిన టీటీడీ కొత్త ఈఓ, తాను లడ్డూల శాంపిల్‌ పరీక్షించానని, ఆ లడ్డూలను మంచి నాణ్యతతో కూడిన నెయ్యితో తయారు చేస్తున్నారని వెల్లడించారు.
23-09-2024 02:34 PM
తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం...
23-09-2024 02:21 PM
‘నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా లడ్డూ తయారీకి ఎలా పంపించారు?. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే 40 లీటర్ల పాలు అవసరం. ప్రతిరోజూ ఇలాంటి నెయ్యి 30 లీటర్లను అభిషేకం...
23-09-2024 02:11 PM
తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్‌ ఖాతా ద్వారా కోరారు.  శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది...
23-09-2024 02:06 PM
తిరుమల లడ్డూపై విచారణ జరపాలని ప్రధాని మోదీకి వైయ‌స్‌ జగన్‌ లేఖ రాశారు. లడ్డూ వివాదం విషయంలో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఈవో శ్యామలరావుని కీలు బొమ్మలా మార్చి చంద్రబాబు ఆడిస్తున్నాడు. బాబు పలుకులే...

Pages

Back to Top