స్టోరీస్

04-10-2024

04-10-2024 02:15 PM
సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేశామన్నారు. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము. నా హయాంలో ఏ.ఆర్‌ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు.
04-10-2024 02:10 PM
మధ్యాహ్నం 2 గంటలకు వైయ‌స్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడనున్నారు.
04-10-2024 12:20 PM
గుంటూరు స‌బ్‌జైల్‌లో ఉన్న  నందిగం సురేష్‌ను ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ స‌భ్యుల‌కు ఆయ‌న అండ‌గా నిలిచారు
04-10-2024 12:09 PM
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.  ఈ కేసు విచారణకు సిట్‌ ఒక్కటే సరిపోదు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి....
04-10-2024 11:53 AM
‘జాబ్ పోవాలి అంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? సంపద సృష్టి, బాబు వస్తే జాబు.. అంటే ఇదేనా తెలుగు తమ్ముళ్లూ? ఇది ప్రైవేటీకరణకు మరో మెట్టు కాదా బాబూ ....చంద్రబాబూ ?’అని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో...
04-10-2024 10:27 AM
మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు కీల‌క నియామ‌కాలు చేప‌ట్టారు
04-10-2024 10:19 AM
రైతులకు మళ్లీ కష్టాలు.. ‘క్యూ’ కట్టిన పాస్‌ పుస్తకాలు
04-10-2024 10:08 AM
నాలుగైదు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక్కరే ఉండే పంచాయతీ కార్యదర్శి.. ఆ పంచాయతీ ఆఫీసుకు ఎప్పుడొస్తారో.. ఆ ఆఫీసును ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియని పరిస్థితి. అలాంటిది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. 15...
04-10-2024 10:01 AM
గత ఐదేళ్లు కాలు కదపకుండానే వలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ... కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు.     

03-10-2024

03-10-2024 09:38 PM
హైందవ సంస్కృతికి పవన్‌ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. అయోధ్యకు పంపిన లడ్డూలు నిజంగా కల్తీ అయితే శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయ్‌ పవన్‌. పవన్‌ హైందవ జాతిని కించపరుస్తున్నారు. సనాతన ధర్మం...
03-10-2024 07:01 PM
కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్‌ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు...
03-10-2024 05:10 PM
నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు.వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఉచిత ఇసుక అంటూ.. చంద్రబాబు కుచ్చుటోపీ...
03-10-2024 04:55 PM
మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేసుకునేందుకు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సైనికుల్లా ప‌ని చేయాల‌ని కోరారు.   మాజీ ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ త‌న‌పై నమ్మకంతో  ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా...
03-10-2024 04:25 PM
మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చుతున్నందున, రాజకీయ కార్యకలాపాలకు అనుగుణంగా స్థలాన్ని ఖాళీ చేయాల్సిన అవసరాన్ని వైయ‌స్ఆర్‌సీపీ పునరుద్ఘాటించింది.
03-10-2024 04:10 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ పాలనకూ, టీడీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్నదానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది అని వైయ‌స్‌ జగన్‌ వివరించారు.
03-10-2024 01:12 PM
తాను మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయినవారికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని భ‌రోసా క‌ల్పించారు.   
03-10-2024 10:43 AM
హిందుమనోభావాలు దెబ్బతీస్తే నాశనమైపోతారు! అంటూ విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు
03-10-2024 10:30 AM
లోపల మేయర్‌ ఉన్నారని, వెళ్లిపోతున్నామని డ్రైవర్‌ చెబుతున్నా సీఐ వినలేదు. దీంతో ఆగ్రహించిన మేయర్‌ వాహ­నం దిగి కిందకు వచ్చారు. తమ వాహనానికి ముందు, వెనుక కలెక్టర్, ఎమ్మెల్యే కార్లు ఉంటే ఎలా వెళతామని...
03-10-2024 10:24 AM
ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరక్కుండా చేశారని జనం.. తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి.. స్టాక్‌ యార్డుల్లో గత...

02-10-2024

02-10-2024 11:14 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా  పుత్త శివ‌శంక‌ర్‌రెడ్డి, చ‌ల్ల మ‌ధుసూద‌న్‌రెడ్డి, పుత్తా ప్ర‌తాప్‌రెడ్డి, ఏ.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, కందుల ర‌వీంద్రారెడ్డిల‌ను నియ‌మించారు.
02-10-2024 05:30 PM
‘‘సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవెన్‌ లేదు. స్కూళ్లు, చదువులు, విద్యాదీవెన, వసతి దీవెన పోయాయి. అమ్మ ఒడి, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ పోయాయి. డోర్‌ డెలివరీ, వాలంటీర్ల వ్యవస్థ పోయింది. రైతు భరోసా, వ్యవసాయం...
02-10-2024 05:19 PM
దారుణంగా మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు పట్టించుకోకుండా, రూ.99 కే క్వార్టర్‌ బాటిల్‌ మద్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అదేనా ప్రభుత్వ విధానం అని వరుదు కళ్యాణి నిలదీశారు. ఓవైపు అన్ని ఛార్జీలు...
02-10-2024 05:15 PM
పులివెందులతో పాటు జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేంది. పులివెందులలో అభివృద్ధి, సంక్షేమం తప్ప ఇలాంటి...
02-10-2024 11:02 AM
 పురంధేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేసింది. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత...
02-10-2024 10:56 AM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. 
02-10-2024 09:02 AM
 మద్యం దుకాణాల కేటాయింపు అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగనుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు పచ్చ సిండికేట్‌ ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.
02-10-2024 12:05 AM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఘంటా నరహరి, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురాం నియమితులయ్యారు. 
02-10-2024 12:00 AM
గత ప్రభుత్వంలో 2.71 లక్షల కోట్లు నగదు బదిలీలు జరిగినా.. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది తలెత్తలేదని మల్లాది విష్ణు గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం రూ. 600 కోట్లు అందించటంలో ఘోరంగా వైఫల్యం చెందిందని, ఫలితంగా...

01-10-2024

01-10-2024 11:57 PM
వాలంటీర్లను తొలగించబోమని వారికి రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక, దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను పక్కన పెట్టారని దుయ్యబట్టారు.
01-10-2024 11:53 PM
 గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఛార్జీలపై అదేపనిగా విరుచుకుపడిన ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసిందని గుర్తు చేసిన మాజీ మంత్రి, హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేయడంలో...

Pages

Back to Top