Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’
రేపటి యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచుదాం
అంగన్వాడీలపై కర్కశంగా వ్యవహరించిన కూటమి సర్కార్
ప్రజల పక్షం.. వైయస్ఆర్సీపీ లక్ష్యం
వరద సాయంలో కూటమి సర్కార్ విఫలం
రేపు వైయస్ఆర్సీపీ ‘యువత పోరు’
పిఠాపురం పీఠాధిపతి ఎక్కడా?
‘యువత పోరు’ విజయవంతం చేద్దాం
`కూటమి` వచ్చాక ఇసుక ధర పెరిగింది
జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించుకుంటాం
స్టోరీస్
11-03-2025
‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’
11-03-2025 06:44 PM
మౌలిక వసతులు లేవనే రాష్ట్ర ప్రభుత్వం లేఖతో ..మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వెనక్కి తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదు.
రేపటి యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచుదాం
11-03-2025 06:35 PM
రేపటి వైయస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహించి గత వారం, పది రోజులుగా విద్యార్ధులు, యువత ఎలా...
అంగన్వాడీలపై కర్కశంగా వ్యవహరించిన కూటమి సర్కార్
11-03-2025 06:29 PM
దాదాపు లక్ష మంది ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఓట్ల కోసం డిసెంబర్ 2023న కుప్పంలో జరిగిన మీటింగ్లో అధికారంలోకి వచ్చాక అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం
11-03-2025 06:23 PM
వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మిర్చి పంట క్వింటాకు రూ.21000 నుంచి రూ.27000 వరకు ధర పలికేది. ఇటీవల మిర్చి రేటు క్వింటా రూ.9 వేలకు పడిపోయింది.
ప్రజల పక్షం.. వైయస్ఆర్సీపీ లక్ష్యం
11-03-2025 05:17 PM
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన ఏడాదికే 17 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న వైయస్ జగన్..2014 మేలో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచి.. ప్రతిపక్ష...
వరద సాయంలో కూటమి సర్కార్ విఫలం
11-03-2025 03:01 PM
వరద బాధితుల్లో అనేక మందికి ఇంకా పరిహారం అందలేదని మండిపడ్డారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు.
రేపు వైయస్ఆర్సీపీ ‘యువత పోరు’
11-03-2025 02:54 PM
ప్రధాన ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీ .. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడేందుకు సిద్ధమైంది.
పిఠాపురం పీఠాధిపతి ఎక్కడా?
11-03-2025 02:31 PM
జ్యోతిక్షేత్రంలోకాశి నాయన పరిత్యాగం చెందారని, ఆయన ఆలయాన్ని నిర్మించేందుకు అటవీశాఖ ఇబ్బందులు సృష్టించడం దురదృష్టకరమన్నారు.
‘యువత పోరు’ విజయవంతం చేద్దాం
11-03-2025 02:08 PM
`రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన (కూటమి) నేతలు ఎన్నికల ముందు ఇంటింటికీ వచ్చి తల్లికి వందనం ప్రతి ఒక్కరికీ రూ.15,000 ఇస్తాం అని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
`కూటమి` వచ్చాక ఇసుక ధర పెరిగింది
11-03-2025 12:15 PM
కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయని, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?
జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించుకుంటాం
11-03-2025 12:01 PM
కూటమి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్కళ్యాణ్ సనాతన ధర్మవాదియై జ్యోతిక్షేత్రంలో కూల్చివేతలపై స్పందించకపోవడం విచారకరమన్నారు.
కూటమి ప్రభుత్వ కుట్రతో .. యువ శక్తి నిర్వీర్యం
11-03-2025 10:01 AM
వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
10-03-2025
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం నిరసన దీక్ష చేస్తాం
10-03-2025 08:16 PM
షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది.
రాష్ట్రంలో పాడి రైతులను దోపిడీ చేస్తున్న ప్రైవేటు డెయిరీలు
10-03-2025 08:01 PM
పాల ధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీల దోపిడీకి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని...
'యువత పోరు'తో ప్రభుత్వ కళ్ళు తెరిపించాలి
10-03-2025 05:43 PM
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ పై రేపు (ఈనెల 12న) రాష్ట్ర...
రాష్ట్రంలో గొంతెత్తే స్వాతంత్రం కూడా లేదు
10-03-2025 03:26 PM
సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం...
12న 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం
10-03-2025 03:16 PM
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ గారు యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో విద్యార్ధుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటం
10-03-2025 02:50 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం వ్యాపార ధోరణితోనే పాలన సాగిస్తున్నారు. ఈ రోజు గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వివిధ నగరాల్లో ఐటీ, వృత్తి నిపుణులుగా యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం ఆనాడు...
నిబంధనలకు లోబడే అమరావతికి అప్పులు
10-03-2025 02:36 PM
రాజధాని మొత్తం ప్రాజెక్టు ఖర్చులో రూ.1500 కోట్లు మించకుండా 10 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుందని తెలిపారు. ఏపీ అప్పుల సీలింగ్ పరిధిలోకి రాజధాని అప్పుల వ్యయం రాదని, నిర్ణీత నిబంధనలు,...
`యువత పోరు`కు సిద్ధం
10-03-2025 12:57 PM
రాష్ట్రం లోని విద్యార్థులు , యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన నయవంచన ను “ యువత పోరు “ ద్వారా బుద్ధి చెప్పాలని వైయస్ఆర్సీపీ చిత్తూరు ఇంచార్జ్ విజయానందరెడ్డి పిలుపునిచ్చారు
గరిమెళ్ల మృతికి వైవీ సుబ్బారెడ్డి సంతాపం
10-03-2025 11:57 AM
ఈ సందర్బంగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాదు గారు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు
పాడి రైతుకు దగా
10-03-2025 10:43 AM
రైతుల వద్ద ఉన్న పాడిలో 25 శాతం తగ్గిపోయిందని లైవ్ స్టాక్ సెన్సెస్ స్పష్టం చేస్తోంది. జీడీపీ, జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలేస్తూ కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో తగ్గిపోతున్న పాడి, పాల...
భారత జట్టుకు వైయస్ జగన్ అభినందనలు
10-03-2025 10:37 AM
జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని పేర్కొన్నారు.
09-03-2025
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
09-03-2025 08:13 PM
అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్ల బాలకృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
12న ‘యువత పోరు’ కు మద్దతు వెల్లువ
09-03-2025 05:15 PM
కూటమి ప్రభుత్వం రూ.3900 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగభృతి, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకుండా నిలుపుదల చేయాలని
‘ 12న యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలి’
09-03-2025 03:58 PM
పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం.
12న 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం
09-03-2025 03:48 PM
రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన...
12న యువత పోరును విజయవంతం చేయాలి
09-03-2025 03:41 PM
‘‘వైయస్ జగన్ హయాంలో ఉన్నత విద్యను అందించి పథకాలు అమలు చేసింది. కూటమి ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలను నాశనం చేసింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను నాశనం చేసారు
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం
09-03-2025 03:37 PM
నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ అరెస్ట్
09-03-2025 03:33 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న భయంతో రాకేష్గాంధీ చిలకలూరిపేటలో నివాసం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాకేష్గాంధీ ఆచూకీ తెలియజేయాలని అతని తండ్రి దొడ్డా దాసును...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »