స్టోరీస్

26-09-2024

26-09-2024 09:33 PM
ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు, అనంతరం తిరుమల నుంచి తిరుగుపయనమవుతారు.
26-09-2024 07:55 PM
తిరువూరు నియోజకవర్గ చరిత్రలో కొలికపూడి శ్రీనివాసరావు లాంటి ఎమ్మెల్యే ఎవరూ లేరన్న స్వామిదాస్, ఆయన దాడులు, దౌర్జన్యాలు మితిమీరాయని, మీడియానూ బెదిరిస్తున్నారని వెల్లడించారు. ‘బట్టలూడదీసి ఇంటికొచ్చి...
26-09-2024 07:48 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు
26-09-2024 07:39 PM
జత్వానీ కేసులో కూడా ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై వేటు వేశారు. రూల్స్‌ ప్రకారం పని చేస్తే ఈ వేధింపులేంటి?. చంద్రబాబు చెప్పిన రూల్స్ వ్యతిరేక పనులు చేయడం సాధ్యం కాదు. అంతమాత్రానికే వారిని వేధిస్తారా?
26-09-2024 06:29 PM
గుడివాడ వెళితే నా కారుపై రాళ్లు వేయించావ్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని గుర్తుంచుకో పవన్‌. మచిలీపట్నం పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా. తప్పుడు ఉద్యోగం చేయడం మీరు...
26-09-2024 06:15 PM
తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపై వైయ‌స్‌ జగన్‌  దిశా నిర్దేశం చేశారు.
26-09-2024 06:06 PM
సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. చేసిన ఆరోపణల్లో కూటమి ప్రభుత్వం నిజనిజాలు తేల్చాలి అని గీత అన్నారు.
26-09-2024 05:50 PM
రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న వారికి దేవుడే తగిన శిక్ష వేస్తాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
26-09-2024 11:41 AM
ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగానూ.. అధికారపక్షంలో మంత్రిగానూ నా ఉన్నతికి సహకరించిన మిమ్మల్ని గానీ.. మన నాయకులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని కానీ  వీడి వెళ‌తానని.. ఎవ్వరు చెప్పినా నమ్మవద్దు..
26-09-2024 09:51 AM
విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానా?   అచ్చెన్నా... నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా!  భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో...ఆన్...నిన్ను...
26-09-2024 09:39 AM
తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు టీటీడీ బుధవారం ఫిర్యాదు చేసింది. అయితే ఆ ముందు రోజే అంటే మంగళవారం రాత్రే తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం హఠాత్తుగా వీఆర్‌కు పంపించింది. ఆయన...

25-09-2024

25-09-2024 09:40 PM
పలు జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షులు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ నియామకాలను  పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు.  వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల...
25-09-2024 07:45 PM
28, శనివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు.
25-09-2024 07:42 PM
 రాయదుర్గం నియోజకవర్గం కణేకల్‌ మండలం హనకనహాల్‌లో జరిగిన శ్రీరాముడి రథం దహనం కేసును వైయస్ఆర్‌సీపీ మీదకు నెట్టి, రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన రథం దహనం...
25-09-2024 07:37 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హైందవ ధర్మంపై అడుగడుగునా దాడులు జరుగుతున్నాయని.. భక్తుల మనోభావాలు దెబ్బ తింటుంటే, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినటు కూడా లేదని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు....
25-09-2024 07:34 PM
శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.
25-09-2024 06:05 PM
నారా చంద్రబాబు నాయుడు సూపర్-6 హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేస్తున్నాడో ప్రజలకి కూడా అర్థమవుతోంద‌ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు.  
25-09-2024 05:58 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధ‌వారం గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ
25-09-2024 03:20 PM
కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు,
25-09-2024 03:12 PM
బీసీలకు వైయ‌స్‌ జగన్‌ ఎంతో మేలు చేశారు. రాజ్యాధికారం దక్కాలని వైయ‌స్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు. కృష్ణయ్య ద్వారా...
25-09-2024 03:07 PM
లే అవుట్‌ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు
25-09-2024 03:00 PM
రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారు. దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి
25-09-2024 12:21 PM
‘జులై 23న నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్స్‌ ఉన్నట్లు నివేదిక వచ్చిందన్న ఈవో.. సీఎంకు ఇచ్చన నివేదికలో మాత్రం జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చని ఎన్‌డీడీబీ అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. ఎన్‌డీడీబీ నుంచి...
25-09-2024 12:18 PM
బుధవారం కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల నేతలతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ భేటీ అయ్యారు. సాయంత్రంలోపు ఆయా జిల్లాల కొత్త అధ్యక్షుల పేర్లతో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  
25-09-2024 10:59 AM
లడ్డూల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ నిరాధారమైన, దారుణ ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ క‌మిటీపై ఎంపీ విజ‌య‌...
25-09-2024 10:32 AM
2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 12 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వీటికి అనుబంధంగా బోధనా­స్ప­త్రులు ఉండేవి. దీంతో గ్రామీణ ప్రజలు మెరు­గైన చికిత్సల కోసం 50 నుంచి 100 కి.మీ పైగా దూరం ప్రయాణించి...
25-09-2024 10:27 AM
ఎన్‌డీడీబీ జూలై 23న టెస్ట్‌ రిపోర్టులు ఇచ్చిందని.. ఆ నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్స్‌తోపాటు జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసిందన్నారు. దాంతో నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.....

24-09-2024

24-09-2024 09:44 PM
‘చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయి. వాటిని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వావివరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు. మాటలతో గానీ, ప్రవర్తనతో గానీ మంచి వారిని బాధిస్తే నరకం...
24-09-2024 08:46 PM
చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర...
24-09-2024 06:36 PM
 తిరుమల ప్రసాదం అపవిత్రమైంది కాబట్టి, దానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతియాగం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం..  ఎక్కడ అపవిత్రం అయింది?. అసలు కల్తీ నెయ్యి వాడారా? అంటే సమాధానం చెప్పడం లేదని గుర్తు...

Pages

Back to Top