స్టోరీస్

20-10-2024

20-10-2024 06:29 PM
ప్రతి రోజూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడపిల్లను పెట్రోల్ పోసి చంపితే ఎందుకు ఆ కుటుంబాన్ని ఎందుకు పరమర్శించలేదు. కూటమికి ఎందుకు ఓట్లు వేశామా అని మహిళలు భాద పడుతున్నారు.
20-10-2024 06:24 PM
చంద్రబాబుగారూ మీరు వైయ‌స్ఆర్‌సీపీ మీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్రప్రజలమీద కక్షసాధిస్తున్నారు. ఇది అన్యాయంకాదా? వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల...
20-10-2024 06:13 PM
అనంతపురం: రైతుల సమస్యల కన్నా మద్యం, ఇసుక నుంచి కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలన్న ధ్యాసే ముఖ్యమా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్ర‌శ్నించారు.
20-10-2024 06:07 PM
శాసనమండలిలో ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైయ‌స్ఆర్‌సీపీలో లేరు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే...
20-10-2024 08:22 AM
2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభు­త్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందో­ళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన...

19-10-2024

19-10-2024 07:22 PM
ప్రతీ జిల్లాల్లో ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా.. ఆడ పిల్లల మాన ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులను రాజకీయ కక్షలకు...
19-10-2024 07:11 PM
గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు,...
19-10-2024 05:57 PM
పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు గుర్ల మండలంలో పర్యటించామన్న మాజీ మంత్రి, డయేరియా పీడిత  గ్రామాల్లో దేశం ఉలిక్కిపడే పరిస్థితులున్నాయని వెల్లడించారు. దాదాపు 500 మంది వ్యాధితో బాధ...
19-10-2024 05:26 PM
రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారని బొత్స మండిపడ్డారు.
19-10-2024 05:16 PM
లిక్కర్‌, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ...
19-10-2024 05:03 PM
డయేరియా బాధితులకు వైద్యసేవలు దారుణంగా ఉన్నాయని, స్కూళ్లలో మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహిస్తూ, బెంచీలపై రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకపోవడంతో, రోగులంతా...
19-10-2024 04:55 PM
ఈ రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు వున్నాయో చూడండి.  ఇదేనా ప్రజా వైద్యం తీరు. వైద్యం హక్కుగా ఉన్న స్థితి నుంచి ఆడుకున్నే స్థితికి తీసుకువచ్చారు. ఈ దుర్భర పరిస్థితులను నేషనల్ మీడియా చూస్తే రాష్ట్ర...
19-10-2024 04:43 PM
లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని కిడ్నాప్ చేశారు. ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా టెండర్లు వేశారు అంటూ నిలదీస్తున్నారు. ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాల...
19-10-2024 09:50 AM
సీన్‌ కట్‌చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమాధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు...
19-10-2024 09:41 AM
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాంతాల వారీగా పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ల‌తో పాటు మ‌రికొన్ని సంస్థాగ‌త నియామ‌కాలు చేసింది. పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్లుగా ఏడుగురిని నియ‌మిస్తూ కేంద్ర...

18-10-2024

18-10-2024 10:38 PM
టీడీపీ నేతల మీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. సూపర్ సిక్స్ పథకం ఏమో తెలియదు కానీ సూపర్ సిక్స్ బీరు ప్రవేశపెట్టడం చూశాం. తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది
18-10-2024 10:31 PM
 అగ్గిపెట్టెలకు, క్యాండిల్స్, మొబైల్‌ జనరేటర్లకు ఖర్చు రూ.23 కోట్లు అంట.. ఏ విషయంలోనైనా దారుణమైన స్కాంలు. ఇవే అంశాలు రాసిందని సాక్షి ఎడిటర్ మీద కేసు నమోదు చేశారు.     అంటే వీళ్లు ఏం చేసినా ఎవరూ...
18-10-2024 02:02 PM
‘‘మీడియా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్‌ మురళిపై కేసులు పెట్టడం దుర్మార్గం. సాక్షి టీవీని ఆపేయాలంటూ సాక్షాత్తూ మంత్రులే పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాగొంతుకను...
18-10-2024 01:13 PM
రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్ర్యంలో మీడియా కూడా ఉంది. సాక్షిలో రాసింది ఏమైనా కట్టుకథనా?. సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులు ఇచ్చిన నివేదిక మీదనే వార్త రాశారు. సాక్షి ఎడిటర్‌పై కేసు...
18-10-2024 07:30 AM
టీడీపీ కూటమి రెడ్‌బుక్‌ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, దాడులు, వేధింపులను ఎక్కడికక్కడ ఎండగడుతూ ‘సాక్షి’ బాధితులకు అండగా ఉంటోంది. బాధ్యతా­యుతమైన మీడియా సంస్థగా పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు...

17-10-2024

17-10-2024 10:57 PM
నిజానికి అది మీడియా బాధ్యత. అదే పని ‘సాక్షి’ చేసింది. ప్రభుత్వం చెప్పిన లెక్కలనే చూపుతూ.. వరద సహాయ పనుల్లో చోటు చేసుకున్న అంతులేని అవినీతిని ఎండగట్టింది.
17-10-2024 06:45 PM
వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను. దాడి జరిగిన రోజు నేను బద్వేలులో ఉన్నా. స్వేచ్ఛగా తిరగకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
17-10-2024 06:36 PM
 గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్‌ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. 86 శాతం సర్పంచ్‌లు, 90 శాతం పైచిలుకు ఎంపీటీసీలు మన వాళ్లే...
17-10-2024 06:00 PM
తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్‌ను  కడప అమీన్‌ పీర్‌ దర్గా పెద్దలు క‌లిసి ఉత్సవాల‌కు ఆహ్వానించారు.
17-10-2024 03:51 PM
ఏపీలో రాక్ష‌స పాల‌న కొన‌సాగుతుంద‌ని పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. ప్రాథ‌మిక హ‌క్కుల‌ను సైతం కాల‌రాస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. న్యాయ‌వాదిని అడ్డుకోవ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు....
17-10-2024 03:29 PM
తాడేపల్లి:  నాలుగు నెలల్లో ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.
17-10-2024 11:23 AM
ముర‌ళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, పెద్దిరెడ్డి రామ‌...
17-10-2024 11:12 AM
వాల్మీకి సంస్కృత సాహిత్యంలో మొదటి కవిగా గౌరవించబడ్డారు. అతను గొప్ప ఋషి, ఉత్తర కాంటోతో సహా 24,000 శ్లోకాలు, 7 కాండాలు (కాండలు) కలిగి ఉన్న ఇతిహాసమైన రామాయణ రచయిత. వాల్మీకి మహర్షి వాల్మీకి అని కూడా...
17-10-2024 11:03 AM
వైయ‌స్‌ జగన్‌ నేడు తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్ననున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా పలు...
17-10-2024 08:29 AM
డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్‌ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్‌ చేసింది. దాంతో ఈ...

Pages

Back to Top