స్టోరీస్

17-02-2025

17-02-2025 02:59 PM
ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటివని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత పాత్రికేయులకు అన్ని విధాల అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు.
17-02-2025 02:43 PM
లెకక్టర్, ఎస్పీ వచ్చి మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు తీసుకువెళ్ళాలి. గతంలో నాపై కేసు నమోదు చేశానని సీఐ చెప్పుకుంటున్నారు.
17-02-2025 02:31 PM
ఒక మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవి కోసం ఇంతగా దిగజారాలా? అని గట్టిగా నిలదీసిన కురసాల కన్నబాబు, డాంబికాలు పలుకుతున్న కూటమి నేతలు ఈ రకమైన చర్యల ద్వారా ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని గుర్తు...
17-02-2025 02:19 PM
టీడీపీ నాయకులు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారు. బలం లేకపోయినా దాడులు, దౌర్జన్యాలతో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవులు పొందడానికి చేయని అరాచకం లేదు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ  ...
17-02-2025 01:21 PM
మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులన్నీ వైయ‌స్ఆర్‌సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్‌ చైర్మన్‌గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.
17-02-2025 11:39 AM
రంగరాజన్‌గారి తండ్రి సౌందరరాజన్‌ గారిని కూడా కలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. తనకు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు ఎంతో సన్నిహితులన్న సౌందరరాజన్‌గారు, ఈ సందర్భంగా...
17-02-2025 10:57 AM
దేవుడు ఆయనకు ఆరోగ్యం,సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’అని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.
17-02-2025 10:56 AM
అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో  మందులు దొరక్క రోగులు నరకయాతన అను­భవి­స్తున్నారు.
17-02-2025 08:16 AM
ఏపీలో కూటమి ప్రభుత్వం  వచ్చాక మాజీ మంత్రి విడదల రజినిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఓ గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయించిన విషయం విదితమే.

16-02-2025

16-02-2025 06:56 PM
ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రార్ధించారు.
16-02-2025 06:49 PM
నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు. అనేక గొప్ప చిత్రాలు తీసి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
16-02-2025 10:16 AM
రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్...

15-02-2025

15-02-2025 06:00 PM
వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్‌ పరికరాలు, మోటర్‌ సెల్‌ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా...
15-02-2025 04:25 PM
వంశీ వెన్నపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు.. బెడ్‌ కావాలని రిక్వెట్‌ చేస్తాం. జైలులో ఎవ్వరినీ కలవనివ్వకుండా చేస్తున్నారు.
15-02-2025 03:40 PM
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డిసంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు...
15-02-2025 01:26 PM
కూట‌మి స‌ర్కార్ అస‌మ‌ర్థత‌, నిర్ల‌క్ష్యం, రైతు వ్య‌తిరేక విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయి. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లభించడం లేదు.
15-02-2025 12:36 PM
2021 మార్చి 25న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాన్ని నాటి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అట్ట‌హాసంగా  ప్రారంభించి, జాతికి అంకితం చేశారు
15-02-2025 11:51 AM
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు...

14-02-2025

14-02-2025 06:30 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీసుపై జ‌రిగిన దాడి కేసులో వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను దాదాపు 90 మందిని అక్ర‌మంగా ఇరికించారు
14-02-2025 06:25 PM
పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి  నాలుగేళ్ళ కిందట జరిగిన ఎన్నికల్లో ఉన్న మొత్తం 33 వార్డులను వైయస్ఆర్ సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైయస్ జగన్ గారు చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఏకగ్రీవంగా...
14-02-2025 03:44 PM
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని...
14-02-2025 03:25 PM
రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తున్నదని చెప్పడానికి నిన్న (గురువారం) జరిగిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ ఘటన తాజా నిదర్శనం. ఆయన అరెస్ట్‌ను, అరెస్ట్‌ చేసిన విధానాన్ని, ఆయన భార్యను...
14-02-2025 03:04 PM
బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని
14-02-2025 12:09 PM
ఈ సంద‌ర్భంగా నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్‌ కుమార్‌ రెడ్డిలను ఆయ‌న ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
14-02-2025 11:08 AM
`దేశంలోనే తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టి పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన గొప్ప నాయ‌కుడు దామోదరం సంజీవ‌య్య‌గారు

13-02-2025

13-02-2025 06:31 PM
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ YSR TA డైరీ ని ఆవిష్కరించిన అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
13-02-2025 06:11 PM
.‘వంశీని అ‍క్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు
13-02-2025 05:55 PM
మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ఆమె ప్రశ్నించారు. వంశీ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని చెప్పినా పోలీసులు  పోలీస్‌స్టేషన్‌ లోపలికి రానివ్వడం లేదని.. తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ...
13-02-2025 04:52 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో ఇరికించి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల కిందట సత్యవర్థన్ ఎస్సీ, ఎస్టీ జడ్జీ ముందు...
13-02-2025 04:43 PM
తెలుగుదేశం కార్యాలయంలోపై దాడికి వల్లభనేని వంశీ కారణం అంటూ గతంలో సత్యవర్థన్ అనే వ్యక్తిని బెదరించి తెలుగుదేశం నేతలు తప్పుడు కేసు పెట్టించారు

Pages

Back to Top