స్టోరీస్

25-02-2025

25-02-2025 08:38 PM
తాడేపల్లి నుంచి వైయస్‌ జగన్‌ పులివెందుల చేరుకున్న వెంటనే హెలిప్యాడ్‌ వద్ద జగన్‌ను చూసిన షరీఫ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఏడ్చాడు, ఏం జరిగిందని వైయస్‌ జగన్‌ ఆరాతీయగా..
25-02-2025 04:12 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏసీ గదిల్లో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏం లాభం. మిర్చి యార్డ్కు వచ్చి మా పరిస్థితి చూసి మా బాధలు వింటే అర్ధమవుతోంది
25-02-2025 03:42 PM
రాష్ట్రంలో యూనివర్సిటీ వీసీలందరితో మూకుమ్మడిగా చేయించిన రాజీనామాలపై విచారణ జరగాలి. వీసీలను అధికారబలంతో బెదిరించి రాజీనామాలు చేయించారు
25-02-2025 03:34 PM
మరో వైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి వైయ‌స్ జ‌గ‌న్‌ సూచించారు.  
25-02-2025 02:42 PM
ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్‌ వేశా. నేను వేసిన పిల్‌ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది
25-02-2025 02:27 PM
కూట‌మి నేత‌ల‌కు ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తెలిపారు. ‘గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ...
25-02-2025 12:49 PM
విచార‌ణ‌కు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారికి ఇవ్వాల‌ని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడద‌ని, పాస్ పోర్ట్ సరెండర్ చేయాల‌ని సుప్రీం కోర్టు సూచించింది.  
25-02-2025 12:07 PM
ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడానికి సమయం ఎక్కువగా లభిస్తుందనే ఉద్దేశంతోనే వైయస్ఆర్ సీపీని ప్ర‌ధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైయస్ జగన్ కోరుతున్నారు.
25-02-2025 11:41 AM
ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వాన్ని కోరారు.
25-02-2025 11:35 AM
దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు ఏపీ ప్రభుత్వం విధించింది. రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం. ప్రభుత్వం వైఖరిని  జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
25-02-2025 08:02 AM
ఈనెల 26వ తేదీన బుధవారం ఉదయం 9.50 గంటలకు మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పట్టణంలోని గుంత బజార్‌లో వైయ‌స్ఆర్‌  ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్తంగా అత్యాధునిక సౌకర్యాలతో...
25-02-2025 07:52 AM
గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాత్రం ఓ అడుగు ముందుకేసి  ‘మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం (ఎంఎస్‌ఐ) ద్వారా క్వింటాల్‌కు రూ.11,781 మద్దతు ధరను కేంద్రం నిర్ణయించింది.
25-02-2025 07:17 AM
తాజాగా అధిష్ఠానం ఓ మెలిక పెట్టింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సిలికా వ్యాపారం చేసిన సంస్థకే అన్ని గనులు అప్పగించి, మిగిలిన రెండు సంస్థల వారిని కలుపుకొని పోయేలా చూడాలని చెబుతున్నట్లు సమాచారం

24-02-2025

24-02-2025 07:11 PM
గవర్నర్ ప్రసంగంలో వైయస్ జగన్ గారిని తిట్టిస్తూ, చంద్రబాబును పొగిడించుకునే కార్యక్రమం చేశారు. ఎన్నికలు ముందు సూపర్ సిక్స్ తో పాటు 143 హామీలు ఇచ్చారు.
24-02-2025 07:07 PM
వైయ‌స్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని మేం భావిస్తున్నాం. అలవి కాని హామీలిచ్చి నెరవేర్చలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
24-02-2025 05:35 PM
వైయ‌స్ జగన్ నన్ను తన పక్కన కుర్చీ వేసి కూర్చో బెట్టుకుంటారు. అది ఆయన మాకు ఇచ్చే గౌరవం. ఎల్లోగ్యాంగ్ ఈ సంగతి తెలుసుకుంటే మంచిది’ అని ఆయన స్పష్టం చేశారు. 
24-02-2025 04:53 PM
 ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తాను. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక...
24-02-2025 04:10 PM
చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయ‌డం లేదు.  ఆయ‌న కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.
24-02-2025 03:53 PM
26న ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్‌ రోడ్డులో వైయస్‌ఆర్‌ ఫౌండేషన్‌, ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైయస్‌ రాజారెడ్డి ఐ సెంటర్‌ను వైయ‌స్ జ...
24-02-2025 03:45 PM
నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైయ‌స్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు నిమిషాలు...
24-02-2025 02:26 PM
సర్వేపల్లిలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారు. ఇసుక, నీటి పారుదల, గ్రావెల్‌లలో అక్రమాలతో పాటు అనధికారికంగా బెల్ట్ దుకాణాలు.. బార్లను కొనసాగిస్తున్నారు
24-02-2025 12:07 PM
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజల వాణిని వినిపించేది, ప్రజల కష్టాలను ఎత్తి చూపేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షంకు ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం...
24-02-2025 11:40 AM
రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని ప్రశ్నిస్తారనే భయంతోనే వైయ‌స్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాల‌న్నారు.  
24-02-2025 11:17 AM
 ప్ర‌తిపక్షమంటే ప్రజల పక్షమ‌ని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గవర్నన్ ప్రసంగంలో డిమాండ్ చేశామ‌న్నారు. సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్ష‌మ‌న్నారు.
24-02-2025 10:32 AM
వర్నర్‌ ప్రసంగం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు నినాదాలు చేశారు.
24-02-2025 10:20 AM
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలోని నర్సీపట్నంలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. అక్రమ నిర్మాణం అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, బీసీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కర్రి శ్రీను...
24-02-2025 07:48 AM
అద్భుత సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో వైయ‌స్‌ జగన్‌ పోస్టు చేశారు. 

23-02-2025

23-02-2025 10:48 PM
మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం  ఒక మోసమే.
23-02-2025 09:21 PM
లక్ష్మీ చంద్రిక, వేంకట సుబ్రహ్మణ్య సాయికిరణ్‌లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి వైయస్‌ జగన్ ఆశీర్వ‌దించారు.
23-02-2025 09:08 PM
రాష్ట్రంలో మిర్చి ధర దారుణంగా పతనమైంది. జనవరిలో హార్టీకల్చర్ విభాగం మిర్చి పంటకు సంబంధించిన నివేదికను ముందుగానే ప్రభుత్వానికి సమర్పించింది.

Pages

Back to Top