తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 14 మందిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు: 1. బాయనబోయిన గోపినాధ్- అన్నమయ్య జిల్లా 2. అంబవరం భాస్కర్రెడ్డి- వైయస్ఆర్ జిల్లా 3. తుమ్మా జయరామిరెడ్డి- ఎన్టీఆర్ జిల్లా 4. రాజీవ్ పాలడుగు- ప్రకాశం జిల్లా 5. మాచర్ల కాశిరెడ్డి- ప్రకాశం జిల్లా 6. కేతు మాలాడ్రి రెడ్డి- ప్రకాశం జిల్లా 7. మార్లపాటి మహేష్బాబు- ఎస్పీఎస్ నెల్లూరు 8. యల్లంటి సంతోష్ కుమార్- తిరుపతి 9. గాడి శ్రీనివాసులురెడ్డి- తిరుపతి 10. గోవిందరెడ్డిపల్లె దినేష్- చిత్తూరు 11. బండ్రేవు వెంకట నారాయణ రెడ్డి- అన్నమయ్య జిల్లా 12. రావుల నరసింహారెడ్డి- అన్నమయ్య జిల్లా 13. డాక్టర్ జి. వెంకటరమణ- విజయనగరం 14. యర్కారెడ్డి లీలాకృష్ణారెడ్డి- కృష్ణా జిల్లా