Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
11 మంది మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు
రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ
డయేరియాపై దండగ మాటలు
ఇదేనా ప్రజా వైద్యం తీరు
ఇసుకపై కొత్త నాటాకానికి తెర
సాయం కోసం ఎదురుచూపులు..
వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ల నియామకం
తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత చంద్రబాబుదే
ఇది దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) ప్రభుత్వం
స్టోరీస్
19-10-2024
11 మంది మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
19-10-2024 05:57 PM
పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు గుర్ల మండలంలో పర్యటించామన్న మాజీ మంత్రి, డయేరియా పీడిత గ్రామాల్లో దేశం ఉలిక్కిపడే పరిస్థితులున్నాయని వెల్లడించారు. దాదాపు 500 మంది వ్యాధితో బాధ...
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు
19-10-2024 05:26 PM
రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారని బొత్స మండిపడ్డారు.
రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ
19-10-2024 05:16 PM
లిక్కర్, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ...
డయేరియాపై దండగ మాటలు
19-10-2024 05:03 PM
డయేరియా బాధితులకు వైద్యసేవలు దారుణంగా ఉన్నాయని, స్కూళ్లలో మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తూ, బెంచీలపై రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకపోవడంతో, రోగులంతా...
ఇదేనా ప్రజా వైద్యం తీరు
19-10-2024 04:55 PM
ఈ రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు వున్నాయో చూడండి. ఇదేనా ప్రజా వైద్యం తీరు. వైద్యం హక్కుగా ఉన్న స్థితి నుంచి ఆడుకున్నే స్థితికి తీసుకువచ్చారు. ఈ దుర్భర పరిస్థితులను నేషనల్ మీడియా చూస్తే రాష్ట్ర...
ఇసుకపై కొత్త నాటాకానికి తెర
19-10-2024 04:43 PM
లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని కిడ్నాప్ చేశారు. ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా టెండర్లు వేశారు అంటూ నిలదీస్తున్నారు. ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాల...
సాయం కోసం ఎదురుచూపులు..
19-10-2024 09:50 AM
సీన్ కట్చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమాధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు...
వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ల నియామకం
19-10-2024 09:41 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాంతాల వారీగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో పాటు మరికొన్ని సంస్థాగత నియామకాలు చేసింది. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఏడుగురిని నియమిస్తూ కేంద్ర...
18-10-2024
తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత చంద్రబాబుదే
18-10-2024 10:38 PM
టీడీపీ నేతల మీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. సూపర్ సిక్స్ పథకం ఏమో తెలియదు కానీ సూపర్ సిక్స్ బీరు ప్రవేశపెట్టడం చూశాం. తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది
ఇది దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) ప్రభుత్వం
18-10-2024 10:31 PM
అగ్గిపెట్టెలకు, క్యాండిల్స్, మొబైల్ జనరేటర్లకు ఖర్చు రూ.23 కోట్లు అంట.. ఏ విషయంలోనైనా దారుణమైన స్కాంలు. ఇవే అంశాలు రాసిందని సాక్షి ఎడిటర్ మీద కేసు నమోదు చేశారు. అంటే వీళ్లు ఏం చేసినా ఎవరూ...
సాక్షిపై కేసులు పెట్టడం దుర్మార్గం
18-10-2024 02:02 PM
‘‘మీడియా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్ మురళిపై కేసులు పెట్టడం దుర్మార్గం. సాక్షి టీవీని ఆపేయాలంటూ సాక్షాత్తూ మంత్రులే పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాగొంతుకను...
సాక్షి పత్రికపై కేసులు పెట్టి ఏలాంటి సందేశం ఇస్తున్నారు
18-10-2024 01:13 PM
రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్ర్యంలో మీడియా కూడా ఉంది. సాక్షిలో రాసింది ఏమైనా కట్టుకథనా?. సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులు ఇచ్చిన నివేదిక మీదనే వార్త రాశారు. సాక్షి ఎడిటర్పై కేసు...
పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్బుక్’ పడగ
18-10-2024 07:30 AM
టీడీపీ కూటమి రెడ్బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, దాడులు, వేధింపులను ఎక్కడికక్కడ ఎండగడుతూ ‘సాక్షి’ బాధితులకు అండగా ఉంటోంది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు...
17-10-2024
‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు దారుణం
17-10-2024 10:57 PM
నిజానికి అది మీడియా బాధ్యత. అదే పని ‘సాక్షి’ చేసింది. ప్రభుత్వం చెప్పిన లెక్కలనే చూపుతూ.. వరద సహాయ పనుల్లో చోటు చేసుకున్న అంతులేని అవినీతిని ఎండగట్టింది.
అక్రమ కేసులకు భయపడేది లేదు
17-10-2024 06:45 PM
వైయస్ఆర్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను. దాడి జరిగిన రోజు నేను బద్వేలులో ఉన్నా. స్వేచ్ఛగా తిరగకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దేశంలోనే బలమైన పార్టీగా ఎదగాలి
17-10-2024 06:36 PM
గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. 86 శాతం సర్పంచ్లు, 90 శాతం పైచిలుకు ఎంపీటీసీలు మన వాళ్లే...
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు వైయస్ జగన్కు ఆహ్వానం
17-10-2024 06:00 PM
తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ను కడప అమీన్ పీర్ దర్గా పెద్దలు కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఏపీలో రాక్షస పాలన
17-10-2024 03:51 PM
ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుందని పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయవాదిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు....
ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండం
17-10-2024 03:29 PM
తాడేపల్లి: నాలుగు నెలల్లో ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండమని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు
17-10-2024 11:23 AM
మురళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్, పెద్దిరెడ్డి రామ...
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
17-10-2024 11:12 AM
వాల్మీకి సంస్కృత సాహిత్యంలో మొదటి కవిగా గౌరవించబడ్డారు. అతను గొప్ప ఋషి, ఉత్తర కాంటోతో సహా 24,000 శ్లోకాలు, 7 కాండాలు (కాండలు) కలిగి ఉన్న ఇతిహాసమైన రామాయణ రచయిత. వాల్మీకి మహర్షి వాల్మీకి అని కూడా...
కాసేపట్లో పార్టీ నేతలతో వైయస్ జగన్ భేటీ
17-10-2024 11:03 AM
వైయస్ జగన్ నేడు తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్ననున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా పలు...
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
17-10-2024 08:29 AM
డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దాంతో ఈ...
16-10-2024
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీర్వాదం
16-10-2024 09:29 PM
పోరంకి మురళీ రిసార్ట్స్లో జరిగిన వివాహ వేడుకలో వధువు సారూప్య, వరుడు యశ్వంత్ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)లకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు...
ఏపీలో అరాచక పాలన నడుస్తోంది
16-10-2024 05:54 PM
ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నాలుగు నెలలు గడుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయి. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు...
చంద్రబాబుకు ‘ఈడీ’ క్లీన్ చిట్ ఇవ్వలేదు
16-10-2024 05:23 PM
తమకు తామే బాబు ముఠా క్లీన్ ఇచ్చుకోవటం వెనుక మతలబు ఏంటి? అసలు క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టులు కదా? కేసు విచారణలో ఉండగానే క్లీన్చిట్ అని చంద్రబాబు ముఠా ఎలా అంటుంది’ అని సతీష్రెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు
16-10-2024 05:08 PM
స్కిల్ కేసులో చంద్రబాబును ఆనాడు అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బార్యా, పిల్లలు, దత్త పుత్రుడు అంతా గోల చేశారు. ఆనాడు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టు...
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. అరాచకానికి హద్దు లేదా?
16-10-2024 04:59 PM
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అటాచ్మెంట్ చేసిందంటే చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయింది. అందుకే ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. కానీ చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా రాస్తారు? అంతకన్నా...
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జలకు నోటీసులు
16-10-2024 12:48 PM
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ఆర్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.
‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే
16-10-2024 12:04 PM
2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమాజాన్ని సమూలంగా మార్చేస్తామని, వీధుల్లో చెత్త అనేది లేకుండా చేస్తానని గొప్పగా ప్రకటించారు. తీరా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి వీధుల్లో చెత్తను...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »