Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ
పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం
ఉపాధి కూలీలకు 11 వారాలుగా వేతనాలు బంద్
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం
చంద్రమౌళి భౌతికకాయానికి వైయస్ఆర్సీపీ నేతల నివాళులు
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ
రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు
హామీ ఇస్తున్నా.. అండగా ఉంటా
మెజార్టీ కార్పొరేటర్లు వైయస్ఆర్సీపీతోనే ఉన్నారు
స్టోరీస్
25-04-2025
కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ
25-04-2025 05:29 PM
అప్పులు చేయడంలో వీరు ఎంత సిద్ధహస్తులంటే 2014లో రాష్ట్రం అప్పులు రూ. 1.40 లక్షల కోట్లుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల నేతృత్వంలోని ప్రభుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.2.57 లక్షల కోట్ల...
పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం
25-04-2025 04:13 PM
14 మందిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉపాధి కూలీలకు 11 వారాలుగా వేతనాలు బంద్
25-04-2025 03:45 PM
ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ నుంచి నేటి వరకు ఉపాధి కూలీ పనులకు హాజరైన వారికి 11 వారాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి కరువు ప్రాంతాల్లో చేసిన ఉపాధి పనులకు...
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
25-04-2025 03:35 PM
భారత దేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. కస్తూరి రంగన్కు నివాళులర్పిస్తూ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా`
వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం
25-04-2025 02:20 PM
రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి
చంద్రమౌళి భౌతికకాయానికి వైయస్ఆర్సీపీ నేతల నివాళులు
25-04-2025 02:05 PM
ఉగ్రదాడిలో ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పార్టీ నాయకులు...
24-04-2025
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ
24-04-2025 11:43 PM
ముష్కరుల చేతిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురి కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.
రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు
24-04-2025 04:44 PM
కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆఫ్ బడ్జెడ్ బారోయింగ్ను ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. అప్పులు విపరీతంగా చేశారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా...
హామీ ఇస్తున్నా.. అండగా ఉంటా
24-04-2025 04:22 PM
ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు, ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే నీ తోలుతీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైయస్ఆర్సీపీకి ఉంది. ప్రతి గ్రామం నుంచి వైయ...
మెజార్టీ కార్పొరేటర్లు వైయస్ఆర్సీపీతోనే ఉన్నారు
24-04-2025 02:55 PM
కశ్మీర్లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
కోనేరు హంపి విజయం స్ఫూర్తిదాయకం
24-04-2025 02:46 PM
హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
అభివృద్ధి దేవుడెరుగు..మరమ్మతులకు దిక్కులేదు
24-04-2025 02:35 PM
ప్రస్తుత ప్రభుత్వం ఆ స్టోరేజ్ ను వినియోగం లోకి కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. పులివెందుల కే తలమానికమైన మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే ఈ ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించిందని దుయ్యబట్టారు.
మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళులు
24-04-2025 02:24 PM
‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి
సాధారణ ప్రజలకు భద్రత ఎక్కడుంది?
24-04-2025 02:13 PM
గ్రామ పంచాయతీ రెజల్యూషన్ ఇవ్వలేదని ఆగ్రహించిన టీడీపీ నాయకుడు లోకయ్య, ఆయన కుమారుడు, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ కలిసి ఇంట్లోకి దూరి సర్పంచ్పై దాడికి పాల్పడ్డారు
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ సంతాపం
24-04-2025 01:43 PM
ఇవాళ వైయస్ జగన్ సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం వైయ...
విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
24-04-2025 09:37 AM
వైయస్ఆర్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
కాసేపట్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
24-04-2025 09:34 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్...
మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్న కూటమి సర్కార్
24-04-2025 12:15 AM
ఇంత పారదర్శక వ్యవస్థపై చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నాడు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి...
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
24-04-2025 12:07 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు,
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైయస్ఆర్సీపీ శాంతి ర్యాలీ
24-04-2025 12:02 AM
కశ్మీర్లో ఉగ్రవాదుల అమానుష దాడి పిరికిపందల చర్య, ఇది మానవత్వంపై జరిగిన దాడిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ దుస్సంఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాం. ఆ...
23-04-2025
పొగాకు రైతులను ఆదుకోవాలి
23-04-2025 04:23 PM
. గత కొద్ది రోజుల క్రితం మిర్చి రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని మా అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ కి రావటం జరిగింది.
మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ
23-04-2025 04:07 PM
కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది
‘ఉర్సా’ పై ఉలుకు పలుకు లేదు
23-04-2025 03:58 PM
‘‘మూడు వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టారని.. లోకేష్ బినామీ కిలారీ రాజేష్ వందలకొద్దీ డొల్ల కంపెనీలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపింది.
ఉగ్రదాడిలో ఏపీవాసుల మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-04-2025 02:35 PM
ఉగ్రదాడిలో విశాఖ, కావలికి చెందిన చంద్రమౌలి, మధుసూదన్ మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా నిలవాలని వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ జగనే
23-04-2025 01:19 PM
జమండ్రిలో అవినీతి జరక్కుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నానని, నగరంలో అధికార పార్టీ నేతలు భూములను కబ్జా చేసే ప్రయత్నాలు అడ్డుకుంటామన్నారు
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన వైయస్ జగన్
23-04-2025 10:52 AM
‘పహెల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యారు. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని...
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
23-04-2025 10:28 AM
తాడేపల్లి : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైయస్ఆర్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు అభ్యర్థులకు వైయస్ జగన్ అభినందనలు
23-04-2025 10:24 AM
మన రాష్ట్రానికి, దేశానికి గర్వంగా నిలవాలని ఆశిస్తున్నట్లు వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
ఉర్సా క్లస్టర్స్కు భూకేటాయింపుల్లో భారీ అవినీతి
23-04-2025 10:08 AM
ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ అయ్యింది. ఈ సంస్థ పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ.10 లక్షల మాత్రమే. ఇద్దరు ఎన్ఆర్ఐలు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి ఈ...
22-04-2025
వైయస్ జగన్ను కలిసిన సోషల్ మీడియా కార్యకర్త దొడ్డా రాజేష్
22-04-2025 07:26 PM
ఈ సందర్భంగా రాజేష్కు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »