Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పొగాకు రైతులను ఆదుకోవాలి
మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ
‘ఉర్సా’ పై ఉలుకు పలుకు లేదు
ఉగ్రదాడిలో ఏపీవాసుల మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ జగనే
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన వైయస్ జగన్
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
తెలుగు అభ్యర్థులకు వైయస్ జగన్ అభినందనలు
ఉర్సా క్లస్టర్స్కు భూకేటాయింపుల్లో భారీ అవినీతి
వైయస్ జగన్ను కలిసిన సోషల్ మీడియా కార్యకర్త దొడ్డా రాజేష్
స్టోరీస్
23-04-2025
పొగాకు రైతులను ఆదుకోవాలి
23-04-2025 04:23 PM
. గత కొద్ది రోజుల క్రితం మిర్చి రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని మా అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ కి రావటం జరిగింది.
మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ
23-04-2025 04:07 PM
కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది
‘ఉర్సా’ పై ఉలుకు పలుకు లేదు
23-04-2025 03:58 PM
‘‘మూడు వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టారని.. లోకేష్ బినామీ కిలారీ రాజేష్ వందలకొద్దీ డొల్ల కంపెనీలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపింది.
ఉగ్రదాడిలో ఏపీవాసుల మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-04-2025 02:35 PM
ఉగ్రదాడిలో విశాఖ, కావలికి చెందిన చంద్రమౌలి, మధుసూదన్ మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా నిలవాలని వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ జగనే
23-04-2025 01:19 PM
జమండ్రిలో అవినీతి జరక్కుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నానని, నగరంలో అధికార పార్టీ నేతలు భూములను కబ్జా చేసే ప్రయత్నాలు అడ్డుకుంటామన్నారు
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన వైయస్ జగన్
23-04-2025 10:52 AM
‘పహెల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యారు. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని...
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
23-04-2025 10:28 AM
తాడేపల్లి : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైయస్ఆర్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు అభ్యర్థులకు వైయస్ జగన్ అభినందనలు
23-04-2025 10:24 AM
మన రాష్ట్రానికి, దేశానికి గర్వంగా నిలవాలని ఆశిస్తున్నట్లు వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
ఉర్సా క్లస్టర్స్కు భూకేటాయింపుల్లో భారీ అవినీతి
23-04-2025 10:08 AM
ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ అయ్యింది. ఈ సంస్థ పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ.10 లక్షల మాత్రమే. ఇద్దరు ఎన్ఆర్ఐలు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి ఈ...
22-04-2025
వైయస్ జగన్ను కలిసిన సోషల్ మీడియా కార్యకర్త దొడ్డా రాజేష్
22-04-2025 07:26 PM
ఈ సందర్భంగా రాజేష్కు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.
చంద్రబాబు హయాంలోనే భారీ లిక్కర్ స్కాం
22-04-2025 07:17 PM
2014–19 మధ్య కాలంలో చంద్రబాబు హాయంలో జరిగిన లిక్కర్ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? లిక్కర్ స్కాంకి పాల్పడినట్టు చంద్రబాబు మీద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మాట వాస్తవమా? కాదా? తన అనుకూలమైన...
రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టికి యత్నం
22-04-2025 06:30 PM
పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్రస్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైయస్సార్...
వరదరాజులురెడ్డికి బ్లాక్మెయిల్ రాజకీయాలు కొత్తేమి కాదు
22-04-2025 05:47 PM
ఏ నేరం చేయకుండా అధికార పార్టీ నేతపై కేసు పెట్టే ధైర్యం పోలీసులకు ఉంటుందా?. వరదరాజులురెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు అధికారులను బలి చేయాలని చూస్తున్నాడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పీఎస్ఆర్ అరెస్ట్
22-04-2025 05:15 PM
రాజధాని కాంట్రాక్ట్ సంస్ధల నుంచి ముడుపుల స్వీకారం, హామీలను అమలు చేయకపోవడం, కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా సూట్కేసు కంపెనీలకు దారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను...
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పరామర్శ
22-04-2025 04:45 PM
ఇవాళ దాడిశెట్టి రాజా పరామర్శించి, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాజా డిమాండ్ చేశారు.
దళితులను గ్రామ బహిష్కరణ చేయడం ఇదేం ధర్మం?
22-04-2025 04:22 PM
పిఠాపురం పరిధిలోని మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అవినీతి పాలన నుంచి దృష్టి మళ్ళించేందుకు చంద్రబాబు యత్నం
22-04-2025 03:14 PM
ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు.
సోషల్ మీడియా కన్వీనర్ గోపికి మేరుగ నాగార్జున పరామర్శ
22-04-2025 02:14 PM
గోపి రాజ్ యాదవ్ పై దాడి చేసిన టిడిపి కార్యకర్తలు పై కేసు నమోదు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు.
శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి `కూటమి` నిర్లక్ష్యానికి నిదర్శనం
22-04-2025 01:01 PM
"భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. తాబేళ్ల మరణానికి బాధ్యులెవరో తెలుసుకొని, వారిపై కఠిన చర్యలు తప్పక తీసుకోవాలి. ఇటువంటి దుర్వినియోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం బాధ్యతతో...
వైయస్ఆర్ సీపీ కార్యకర్తపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల దాడి
22-04-2025 12:05 PM
తీవ్రంగా గాయపడిన వైయస్ఆర్సీపీ కార్యకర్త షేక్షావలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జేసీ వర్గీయుల చర్యలను వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యులతో వైయస్ జగన్ భేటీ
22-04-2025 11:41 AM
తాజాగా 33 మంది సభ్యులతో పీఏసీని ఏర్పాటు చేయగా.. పీఏసీ ఏర్పాటు తర్వాత మొదటిసారి మీటింగ్ నిర్వహిస్తున్నారు.
ప్రజల్లోకి పార్టీ భావజాలాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలి
22-04-2025 11:09 AM
రాజకీయాలు, రాజకీయ పార్టీలు ప్రజలకోసమే ఉండాలని బలంగా నమ్మిని వ్యక్తి మన పార్టీ నాయకుడు. సమాజంలో అన్నివర్గాలకు సమాన అవకాశాలు అవసరమూ.. ఆ దిశగా వైయస్ఆర్సీపీ చేస్తున్న ప్రయత్నాలు మంచివి అనే స్పృహ వివిధ...
కూటమి పాలనలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు
22-04-2025 10:49 AM
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైయస్ జగన్ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని...
21-04-2025
పోప్ ఫ్రాన్సిస్ మరణం బాధాకరం
21-04-2025 04:33 PM
క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ మరణం బాధాకరమని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోప్ మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం వ్యక్తం...
హజ్ కమిటీలో పార్టీ కార్యకర్తల నియామకాలు
21-04-2025 04:19 PM
కూటమి ప్రభుత్వం ఈ నెల 16న రాష్ట్ర హజ్ కమిటీకి 13 మందిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సెంట్రల్ హజ్ కమిటీ యాక్టు నెంబర్ 35, 2002 ప్రకారం సబ్ క్లాజ్ 3లో ముగ్గురు మత గురువులను నియ...
22న వైయస్ఆర్సీపీ పీఏసీ సమావేశం
21-04-2025 08:48 AM
పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు,
ఊరూపేరు లేని 'ఉర్సా'
21-04-2025 08:15 AM
ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం.
20-04-2025
మెగా డీఎస్సీపై అభ్యర్ధుల్లో అనేక సందేహాలు
20-04-2025 06:33 PM
డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు...
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్
20-04-2025 11:45 AM
ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో సందేశం పంపారు.
యేసు ప్రభు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
20-04-2025 11:40 AM
ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని వైయస్ జగన్ ఆకాంక్షిచారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »