Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
గుడివాడలో రౌడీ రాజ్యం
అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ
రాష్ట్రంలో 'కూటమి' అవినీతికి పరిశ్రమలు విలవిల
వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టులో పరిణామాలను స్వాగతిస్తున్నాం
జనం కష్టాల్లో ఉంటే జల్సాల్లో సీఎం
రాష్ట్రంలో విద్యుత్ రంగానికి చీకటి రోజులు
జీవీఎంసీ మేయర్ పీఠంపై ‘కూటమి’ కుట్రలు
టీటీడీ గోశాలలో ఆవుల మృత్యుఘోషపై టీడీపీ రాజకీయం
ట్రూ అప్ పేరుతో డబుల్ విద్యుత్ ఛార్జీలు
పోలీసు స్టేషన్కే బేడీలా?
స్టోరీస్
17-04-2025
గుడివాడలో రౌడీ రాజ్యం
17-04-2025 09:34 PM
అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైయస్ఆర్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు
అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ
17-04-2025 09:29 PM
గడిచిన ఐదేళ్లు జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, అప్పులు తెచ్చుకోలేని స్థితిలో వెళ్లిన ఏపీని ఆదుకోవాలంటూ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
రాష్ట్రంలో 'కూటమి' అవినీతికి పరిశ్రమలు విలవిల
17-04-2025 09:23 PM
సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడిన రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయి, పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టేందుకు వస్తున్నాయని, వేల కోట్లుతో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని గొప్పలు చెప్పుకుంటూ...
వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టులో పరిణామాలను స్వాగతిస్తున్నాం
17-04-2025 06:14 PM
వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రింలో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
జనం కష్టాల్లో ఉంటే జల్సాల్లో సీఎం
17-04-2025 06:09 PM
అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం జరుగుతున్నా, ఆ పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి అండగా ఉంటామని చెప్పడానికి మంత్రులెవరూ బయటకు రావడం లేదు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు...
రాష్ట్రంలో విద్యుత్ రంగానికి చీకటి రోజులు
17-04-2025 06:06 PM
గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు చెప్పిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల భారం మోపారు.
జీవీఎంసీ మేయర్ పీఠంపై ‘కూటమి’ కుట్రలు
17-04-2025 04:39 PM
వీఎంసీ మేయర్ అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్ లో పారదర్శకత పాటించాలని వైయస్ఆర్సీపీ బృందం గురువారం జిల్లా కలెక్టర్ను కోరింది.
టీటీడీ గోశాలలో ఆవుల మృత్యుఘోషపై టీడీపీ రాజకీయం
17-04-2025 04:09 PM
తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంతో పాటు నేను మొత్తం అయిదుగురం మాత్రమే గోశాల వద్దకు వెడతామని, అనుమతి ఇవ్వాలని ఉదయం ఎనిమిది గంటల నుంచి...
ట్రూ అప్ పేరుతో డబుల్ విద్యుత్ ఛార్జీలు
17-04-2025 02:54 PM
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అతి తక్కువ కాలంలో ఎవరు అప్పు చేయలేదు. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు.. అభివృద్ధి చేయలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు.
పోలీసు స్టేషన్కే బేడీలా?
17-04-2025 01:42 PM
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి దాచేపల్లి స్టేషన్కు తరలించగా, ఆమె కోసం స్టేషన్కు వెళ్లిన వైయస్ఆర్సీపీ నేతలను అడ్డుకునేందుకు సీఐ పోలీస్ స్టేషన్...
ఎంపీ అవినాష్రెడ్డికి ముస్లింల సత్కారం
17-04-2025 12:22 PM
కేంద్రంలో ఈ చట్టాన్ని సమర్థించడం ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ముస్లీంల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు.
ఛాలెంజ్ చేసి తోక ముడిచిన పల్లా శ్రీనివాస్
17-04-2025 11:57 AM
నన్ను రమ్మన్న వాళ్లే అడ్డుకోవడం అన్యాయం. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం లాభం. టీడీపీ నేతల ఛాలెంజ్ మీద స్పందించా. గోశాలకు రమ్మనమని పల్లా నాగేశ్వర్...
గుండె గు‘బిల్లు’
17-04-2025 09:01 AM
గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్ను అందచేసింది.
‘ ఎస్వీ గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్ను స్వీకరించిన భూమన
17-04-2025 08:58 AM
శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో...
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి
17-04-2025 08:56 AM
రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ధారణకు గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వారు. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే పలు రాష్ట్రాలు అనేక విధానాల ద్వారా జనాభా తగ్గించాయి.
16-04-2025
హిందూధర్మం పట్ల చంద్రబాబుకు గౌరవం లేదు
16-04-2025 06:20 PM
రాష్ట్రంలో హిందుత్వానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అని చూస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయి. కూటమి ప్రభుత్వంలో భారీగా హిందూ ఆలయాల ధ్వంసం, ఆలయాలపై దాడులు జరిగాయి. తిరుమల పవిత్రత మంటగలిసేలా...
వైయస్ జగన్ను ఎదుర్కోలేకే మత ముద్ర..
16-04-2025 05:26 PM
‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు.
గీతాంజలి కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
16-04-2025 04:42 PM
తెనాలి మహిళ గీతాంజలి కుటుంబానికి వైయస్ జగన్ రూ.20 లక్షల పరిహారం అందించిన విషయం విధితమే. మరోసారి వైయస్ఆర్సీపీ నేతలు ఆర్థికసాయం అందించడం పట్ల ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
`కూటమి` కుట్రలు చిత్తు
16-04-2025 03:24 PM
కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ మోరియా భరద్వాజ్ ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మున్సిపల్ చైర్ పర్సన్ శాంత కు వ్యతిరేకంగా 35 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36...
అడ్డదోవలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుట్ర
16-04-2025 02:10 PM
విశాఖ కార్పొరేషన్లో కూటమి పార్టీలకు బలం లేకపోయినా నగర మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నెలరోజులుగా టీడీపీ, జనసేన నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం మరో 11 నెలలు మాత్రమే...
కందుకూరి వీరేశలింగం పంతులు సేవలు చిరస్మరణీయం
16-04-2025 11:19 AM
ఇవాళ కందుకూరి జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో వీరేశలింగం పంతులుకు ఘనంగా నివాళులర్పిస్తూ పోస్టు చేశారు.
ఫీజుల షెడ్యూల్కు బూజు!
16-04-2025 08:44 AM
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్షిప్ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా...
15-04-2025
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దం
15-04-2025 06:30 PM
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఎంపీలు ఓటు వేశారు కానీ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు పార్టీ విప్ జారీ చేయలేదంటూ కొత్త పాట అందుకున్నారు
చంద్రబాబు దళితుల వ్యతిరేకి
15-04-2025 04:51 PM
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులను అణగదొక్కుతూనే ఉన్నారు. దళితుల జీవితాలను ఆయన చిన్నాభిన్నం చేస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు అమలు చేయడం ద్వారా జగన్గారు తన 5 ఏళ్ల పాలనలో...
అంబేద్కర్ జయంతి రోజు బహుజనులపై పోలీసుల దాష్టీకం
15-04-2025 04:26 PM
హిందూపురంలో ఈ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తీవ్రమైన నేరాల్లో పట్టుబడిన నేరస్తుల మాదిరిగా చేతులకు సంకెళ్ళు వేసి నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూపురంలో వైయస్ఆర్సీపీ నేత వేణురెడ్డి అరెస్ట్
15-04-2025 02:04 PM
పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైయస్ఆర్సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
14-04-2025
అబద్దమంటూనే గోవుల మరణాలను టీటీడీ అంగీకరించింది
14-04-2025 06:14 PM
తిరుపతి గోశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన గోమాతలు భారీగా చనిపోతున్నాయి. గోశాల యాజమాన్యం గోవుల ఆలనాపాలన సరిగా చూడకపోవడంతో ఈ దారుణం జరిగింది
టీటీడీలో గోవుల మృతిపై ఎటువంటి విచారణకైనా సిద్దం
14-04-2025 05:20 PM
సీఎం చంద్రబాబు టీటీడీ గోశాలలో ఒక్క గోవు చనిపోలేదని, కావాలనే వైయస్ఆర్సీపీ వివాదం సృష్టిస్తూ, దుష్ర్పచారం చేస్తోందని మాట్లాడారు. ఈరోజు ఉదయం టీటీడీ ఈఓ శ్యామలరావు 43 ఆవులు చనిపోయాయని ప్రకటించారు
సుప్రీం కోర్టులో వైయస్ఆర్సీపీ పిటిషన్
14-04-2025 05:06 PM
ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో...
వైయస్ జగన్ను అంతం చేసేందుకు కుట్రలు
14-04-2025 03:52 PM
గతంలో వైయస్ జగన్పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »