స్టోరీస్

29-03-2025

29-03-2025 07:24 PM
తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇంఛార్జ్‌ ఎంపీపీ కుమారుడు షేక్‌ సైదా, పిడుగురాళ్ళ మండలం అగ్రహారంకు చెందిన అల్లా బ„Š ను ఈ రోజు ఉదయం అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారని తెలిసింది.
29-03-2025 07:17 PM
తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
29-03-2025 06:15 PM
అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు
29-03-2025 04:48 PM
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో...
29-03-2025 04:36 PM
స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం న‌డుం బిగించాన‌ని డ‌ప్పు కొట్టుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తాను నిర్వ‌హించే అట‌వీ శాఖ ప‌రిధిలోకి వ‌చ్చే జ‌లాశయంలో బోటు షికార్లు పేరుతో ఆధ్మాత్మిక‌త‌కు భంగం క‌లిగిస్తుంటే...
29-03-2025 04:27 PM
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని  వైయస్‌...
29-03-2025 04:18 PM
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు వైవీ సుబ్బారెడ్డిని ప‌రామ‌ర్శించారు.  పిచ్చ‌మ్మ మృతికి సంతాపం తెలిపారు.
29-03-2025 03:56 PM
రంజాన్ పండుగ సమయంలో తాడిపత్రిలోని ఆయన ఇంటిలో ఉండనివ్వకుండా రెండు రోజుల క్రితం ఫయాజ్ బాషను పోలీసులు అనంతపురానికి తరలించార‌ని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
29-03-2025 03:08 PM
చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారా? లేక ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారా? కూటమి పాలన చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు.
29-03-2025 02:58 PM
అమ్మాయి ఏ ఇంజక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు మూడో రోజున తెలిపారు
29-03-2025 02:35 PM
ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చిన ఆమెను.. మీరు కనిపించడం లేదని మీ కుమార్తె ఫిర్యాదు చేశారంటూ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు
29-03-2025 12:42 PM
విచారణ నిమిత్తం బందర్ సబ్ జైలు నుంచి పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌కు ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకువ‌స్తుండ‌గా జగ్గయ్యపేట ఆసుప‌త్రి వ‌ద్ద వారిని త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు
29-03-2025 12:08 PM
ఫ‌యాజ్ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, తాడిప‌త్రిలో శాంతిభ‌ద్ర‌త‌లు నెల‌కొల్పాల‌ని, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు కోరారు
29-03-2025 10:45 AM
పోలీ­సులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ వశమైతే...

28-03-2025

28-03-2025 04:47 PM
 వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేత‌లు పోలీసుల‌పై ఒత్తిడి చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ యూనివర్సిటీ ఎస్. ఐ కృష్ణయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
28-03-2025 04:23 PM
ముస్లిం స‌మాజం మొత్తం వ్య‌తిరేకిస్తున్న వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ‌ బిల్లు విష‌యంలో చంద్ర‌బాబు రాష్ట్రంలో ఒక‌లా, ఢిల్లీలో మ‌రో ర‌కంగా మాట్లాడుతున్నాడు. 
28-03-2025 03:54 PM
ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయడం మానేసి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే అఖిల ప్రియ తమ అనుచరులతో సాక్షి కార్యాలయం పైకి దాడికి దిగి భయబ్రాంతులకు గురిచేయడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు
28-03-2025 03:19 PM
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. రాష్ట్రంలో కార్మికులు వారి హక్కుల కోసం ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన పనిలేకుండా నాటి ముఖ్యమంత్రి వైయ‌స్‌...
28-03-2025 02:50 PM
విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను.
28-03-2025 12:14 PM
పార్టీ శ్రేణులతో కలిసి మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.
28-03-2025 11:58 AM
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే వరకు వైయ‌స్ఆర్‌సీపీ వారికి అండగా నిలుస్తుంద‌ని త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. 
28-03-2025 11:51 AM
ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాల‌కు దిగారు.  పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహం వ్య‌క్తం...
28-03-2025 10:58 AM
నిన్నటి ఎన్నికకు వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు హాజరుకాకుండా  ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక నేడు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు...
28-03-2025 10:37 AM
తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్‌సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు.

27-03-2025

27-03-2025 06:37 PM
‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు
27-03-2025 06:33 PM
చంద్రబాబు(Chandrababu) పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్‌లు సృష్టించారు.
27-03-2025 06:02 PM
రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలోని అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల భూమిని లులూ మాల్‌ కు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ సంస్థకు ఏడాదికి ఎకరానికి రూ.50 లక్షలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
27-03-2025 05:53 PM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యుల గైర్హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి...
27-03-2025 05:19 PM
కూటమి పార్టీల బెదిరింపులకు వైయస్‌ఆర్‌సీపీ భయడపదు. రాష్ట్రంలో 51 చోట్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్లా వైయస్‌ఆర్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. అయినా కూడా ఏ విధంగా గెలవాలని తమ పార్టీ అభ్యర్ధులను పోటీగా...
27-03-2025 05:11 PM
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నార‌ని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో మాస్ కాపీయింగ్,...

Pages

Back to Top