Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులపై ప్రేవేట్ కేసులు వేస్తాం
శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి
ఈద్ ముబారక్
ఎన్టీఆర్ మరణంతోనే నిజమైన టీడీపీ చనిపోయింది
తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్న కూటమి సర్కార్
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్నీ శుభాలు కలగాలి
వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ మాగుంట పరామర్శ
మైనార్టీ నేత ఫయాజ్ బాషాకు భద్రత కల్పించాలి
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
శాంతిభద్రతల పరిరక్షణ ఏదీ?
స్టోరీస్
29-03-2025
తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులపై ప్రేవేట్ కేసులు వేస్తాం
29-03-2025 07:24 PM
తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇంఛార్జ్ ఎంపీపీ కుమారుడు షేక్ సైదా, పిడుగురాళ్ళ మండలం అగ్రహారంకు చెందిన అల్లా బ„Š ను ఈ రోజు ఉదయం అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలిసింది.
శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి
29-03-2025 07:17 PM
తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈద్ ముబారక్
29-03-2025 06:15 PM
అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు
ఎన్టీఆర్ మరణంతోనే నిజమైన టీడీపీ చనిపోయింది
29-03-2025 04:48 PM
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో...
తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్న కూటమి సర్కార్
29-03-2025 04:36 PM
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించానని డప్పు కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్, తాను నిర్వహించే అటవీ శాఖ పరిధిలోకి వచ్చే జలాశయంలో బోటు షికార్లు పేరుతో ఆధ్మాత్మికతకు భంగం కలిగిస్తుంటే...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్నీ శుభాలు కలగాలి
29-03-2025 04:27 PM
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైయస్...
వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ మాగుంట పరామర్శ
29-03-2025 04:18 PM
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డిలు వైవీ సుబ్బారెడ్డిని పరామర్శించారు. పిచ్చమ్మ మృతికి సంతాపం తెలిపారు.
మైనార్టీ నేత ఫయాజ్ బాషాకు భద్రత కల్పించాలి
29-03-2025 03:56 PM
రంజాన్ పండుగ సమయంలో తాడిపత్రిలోని ఆయన ఇంటిలో ఉండనివ్వకుండా రెండు రోజుల క్రితం ఫయాజ్ బాషను పోలీసులు అనంతపురానికి తరలించారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
29-03-2025 03:08 PM
చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారా? లేక ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారా? కూటమి పాలన చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ ఏదీ?
29-03-2025 02:58 PM
అమ్మాయి ఏ ఇంజక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు మూడో రోజున తెలిపారు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు
29-03-2025 02:35 PM
ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఆమెను.. మీరు కనిపించడం లేదని మీ కుమార్తె ఫిర్యాదు చేశారంటూ పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లారు
కార్యకర్తలకు తన్నీరు నాగేశ్వరరావు పరామర్శ
29-03-2025 12:42 PM
విచారణ నిమిత్తం బందర్ సబ్ జైలు నుంచి పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్కు ఇవాళ వైయస్ఆర్సీపీ కార్యకర్తలను తీసుకువస్తుండగా జగ్గయ్యపేట ఆసుపత్రి వద్ద వారిని తన్నీరు నాగేశ్వరరావు
టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డిపై వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
29-03-2025 12:08 PM
ఫయాజ్ కుటుంబానికి రక్షణ కల్పించాలని, తాడిపత్రిలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, జేసీ ప్రభాకర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు
అదే దౌర్జన్యం.. అడుగడుగునా బెదిరింపుల పర్వం
29-03-2025 10:45 AM
పోలీసులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ వశమైతే...
28-03-2025
చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు
28-03-2025 04:47 PM
వైయస్ఆర్సీపీ విజయాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ యూనివర్సిటీ ఎస్. ఐ కృష్ణయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్
28-03-2025 04:23 PM
ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా మాట్లాడుతున్నాడు.
కూటమి పాలనలో జర్నలిస్టులకు రక్షణ కరువు
28-03-2025 03:54 PM
ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయడం మానేసి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే అఖిల ప్రియ తమ అనుచరులతో సాక్షి కార్యాలయం పైకి దాడికి దిగి భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు
వైయస్ జగన్ కార్మికుల పక్షపాతి
28-03-2025 03:19 PM
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. రాష్ట్రంలో కార్మికులు వారి హక్కుల కోసం ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన పనిలేకుండా నాటి ముఖ్యమంత్రి వైయస్...
మీ ధైర్యానికి నా హ్యాట్సాఫ్
28-03-2025 02:50 PM
విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను.
ఘనంగా వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు
28-03-2025 12:14 PM
పార్టీ శ్రేణులతో కలిసి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
రైతులకు నష్టపరిహారం అందించాలి
28-03-2025 11:58 AM
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే వరకు వైయస్ఆర్సీపీ వారికి అండగా నిలుస్తుందని తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైయస్ఆర్సీపీ
28-03-2025 11:51 AM
ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలకు దిగారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహం వ్యక్తం...
ఉప ఎన్నిక వేళ.. వైయస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం
28-03-2025 10:58 AM
నిన్నటి ఎన్నికకు వైయస్ఆర్సీపీ సభ్యులు హాజరుకాకుండా ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక నేడు వైయస్ఆర్సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు...
కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్ గిరగిర
28-03-2025 10:37 AM
తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు.
27-03-2025
పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే
27-03-2025 06:37 PM
‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కూటమి విఫలం
27-03-2025 06:33 PM
చంద్రబాబు(Chandrababu) పీఎస్గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్లు సృష్టించారు.
రాష్ట్రంలో పారదర్శక విధానాలకు పాతర
27-03-2025 06:02 PM
రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలోని అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల భూమిని లులూ మాల్ కు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ సంస్థకు ఏడాదికి ఎకరానికి రూ.50 లక్షలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
‘లోకల్’లో సత్తా చాటిన వైయస్ఆర్సీపీ
27-03-2025 05:53 PM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైయస్ఆర్సీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యుల గైర్హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైయస్ఆర్సీపీ అభ్యర్థి...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు
27-03-2025 05:19 PM
కూటమి పార్టీల బెదిరింపులకు వైయస్ఆర్సీపీ భయడపదు. రాష్ట్రంలో 51 చోట్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్లా వైయస్ఆర్సీపీకి సంపూర్ణ బలం ఉంది. అయినా కూడా ఏ విధంగా గెలవాలని తమ పార్టీ అభ్యర్ధులను పోటీగా...
అసమర్ధ మంత్రి లోకేష్ను భర్తరఫ్ చేయాలి
27-03-2025 05:11 PM
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో మాస్ కాపీయింగ్,...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »