Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పోప్ ఫ్రాన్సిస్ మరణం బాధాకరం
హజ్ కమిటీలో పార్టీ కార్యకర్తల నియామకాలు
22న వైయస్ఆర్సీపీ పీఏసీ సమావేశం
ఊరూపేరు లేని 'ఉర్సా'
మెగా డీఎస్సీపై అభ్యర్ధుల్లో అనేక సందేహాలు
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్
యేసు ప్రభు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
మద్యం కేసు ధైర్యంగా ఎదుర్కొంటాం
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది
అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ
స్టోరీస్
21-04-2025
పోప్ ఫ్రాన్సిస్ మరణం బాధాకరం
21-04-2025 04:33 PM
క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ మరణం బాధాకరమని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోప్ మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం వ్యక్తం...
హజ్ కమిటీలో పార్టీ కార్యకర్తల నియామకాలు
21-04-2025 04:19 PM
కూటమి ప్రభుత్వం ఈ నెల 16న రాష్ట్ర హజ్ కమిటీకి 13 మందిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సెంట్రల్ హజ్ కమిటీ యాక్టు నెంబర్ 35, 2002 ప్రకారం సబ్ క్లాజ్ 3లో ముగ్గురు మత గురువులను నియ...
22న వైయస్ఆర్సీపీ పీఏసీ సమావేశం
21-04-2025 08:48 AM
పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు,
ఊరూపేరు లేని 'ఉర్సా'
21-04-2025 08:15 AM
ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం.
20-04-2025
మెగా డీఎస్సీపై అభ్యర్ధుల్లో అనేక సందేహాలు
20-04-2025 06:33 PM
డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు...
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్
20-04-2025 11:45 AM
ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో సందేశం పంపారు.
యేసు ప్రభు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
20-04-2025 11:40 AM
ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని వైయస్ జగన్ ఆకాంక్షిచారు.
19-04-2025
మద్యం కేసు ధైర్యంగా ఎదుర్కొంటాం
19-04-2025 08:40 PM
నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం.
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది
19-04-2025 08:21 PM
బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ,
అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ
19-04-2025 08:14 PM
రాజధాని అమరావతి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ‘పీ–2’ అంటూ ముందుకెళ్తోంది. అదే ‘పెంచుకో. పంచుకో’. అంటే నిర్మాణ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడం.
బీసీలను బ్యాక్బోన్గా గుర్తించిన వైయస్ జగన్
19-04-2025 08:05 PM
స్వాంతత్రం వచ్చిన తరువాత సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయి, కానీ మాటల్లో కాదు...
కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి
19-04-2025 07:47 PM
కేవలం కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుని విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు నెలరోజులుగా అడ్డదారులు తొక్కాయి. కోరుకున్నట్టుగానే 74 మంది కార్పొరేటర్ల బలంతో ఈ మేయర్...
మా పార్టీలో 1 నుంచి 100 వరకూ అన్నీ వైయస్ జగనే
19-04-2025 03:05 PM
మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు..
జీవీఎంసీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన `కూటమి`
19-04-2025 02:57 PM
చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు.
దాచేపల్లి సీఐ భాస్కర్పై చర్యలు తీసుకోవాలి
19-04-2025 02:47 PM
కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట....
అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం
19-04-2025 02:38 PM
10 మాసాల్లో 1.53 లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆ డబ్బు ఏమైంది?. చంద్రబాబుకు అమరావతి తప్ప.. మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు.
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
19-04-2025 10:16 AM
వాస్తవానికి భారీ లాభాలతో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చౌకగా భూములు కేటాయించండి అని అడగనేలేదు. అయినా, విశాఖ ఐటీ హిల్ నంబర్ 3లో 21.16 ఎకరాలను ఎకరా 99 పైసలకే టీసీఎస్కు కేటాయిస్తూ...
రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!
19-04-2025 10:13 AM
గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్కు సంబంధించి నాలుగు ప్యాకేజీల కింద రూ.1,960.36 కోట్ల అంచనాతో నాలుగు ప్యాకేజీల కింద పిలిచిన టెండర్లు ఆర్థిక బిడ్ దశలో ఉన్నాయి.
18-04-2025
‘100 కేసులు పెట్టినా భయపడను.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’
18-04-2025 03:55 PM
‘‘విద్యార్థి దశ నుంచి పోరాటాలతో ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి. ఇలాంటి తప్పుడు కేసులు ఆయన పోరాటాలను ఆపలేవు. గోవుల మృతిపై రాజకీయం చేసి కూటమి నేతలు వివాదం చేస్తున్నారు’’...
గోవుల మరణాలపై చర్చకు పిలిచి హౌస్ అరెస్ట్ చేస్తారా?
18-04-2025 03:46 PM
గోశాలను సందర్శించి గోవుల మరణానికి గల కారణాలు తెలుసుకోకుండా మాపై ఎదురుదాడికి దిగుతున్నారు. గోవుల మరణాలను భూమన ఫొటో ఆధారాలతో సహా బయటపెట్టాక ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ నారా లోకేష్ ఎక్స్ లో...
17-04-2025
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రై డే సందేశం
17-04-2025 10:01 PM
మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
గుడివాడలో రౌడీ రాజ్యం
17-04-2025 09:34 PM
అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైయస్ఆర్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు
అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ
17-04-2025 09:29 PM
గడిచిన ఐదేళ్లు జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, అప్పులు తెచ్చుకోలేని స్థితిలో వెళ్లిన ఏపీని ఆదుకోవాలంటూ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
రాష్ట్రంలో 'కూటమి' అవినీతికి పరిశ్రమలు విలవిల
17-04-2025 09:23 PM
సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడిన రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయి, పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టేందుకు వస్తున్నాయని, వేల కోట్లుతో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని గొప్పలు చెప్పుకుంటూ...
వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టులో పరిణామాలను స్వాగతిస్తున్నాం
17-04-2025 06:14 PM
వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రింలో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
జనం కష్టాల్లో ఉంటే జల్సాల్లో సీఎం
17-04-2025 06:09 PM
అకాల వర్షాలతో పంటలకు అపార నష్టం జరుగుతున్నా, ఆ పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి అండగా ఉంటామని చెప్పడానికి మంత్రులెవరూ బయటకు రావడం లేదు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు...
రాష్ట్రంలో విద్యుత్ రంగానికి చీకటి రోజులు
17-04-2025 06:06 PM
గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు చెప్పిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల భారం మోపారు.
జీవీఎంసీ మేయర్ పీఠంపై ‘కూటమి’ కుట్రలు
17-04-2025 04:39 PM
వీఎంసీ మేయర్ అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్ లో పారదర్శకత పాటించాలని వైయస్ఆర్సీపీ బృందం గురువారం జిల్లా కలెక్టర్ను కోరింది.
టీటీడీ గోశాలలో ఆవుల మృత్యుఘోషపై టీడీపీ రాజకీయం
17-04-2025 04:09 PM
తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంతో పాటు నేను మొత్తం అయిదుగురం మాత్రమే గోశాల వద్దకు వెడతామని, అనుమతి ఇవ్వాలని ఉదయం ఎనిమిది గంటల నుంచి...
ట్రూ అప్ పేరుతో డబుల్ విద్యుత్ ఛార్జీలు
17-04-2025 02:54 PM
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అతి తక్కువ కాలంలో ఎవరు అప్పు చేయలేదు. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు.. అభివృద్ధి చేయలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »