స్టోరీస్

26-04-2025

26-04-2025 04:59 PM
 ఉర్సా కంపెనీ తొలుత గత ఏడాది సెప్టెంబరు 27న అమెరికాలో  రిజిస్టర్‌ అయింది. అక్టోబరు 25న మంత్రి నారా లోకేష్‌ అమెరికాకు పయనమయ్యారు. అమెరికాలో మంత్రి లోకేష్‌ను ఉర్సా ప్రతినిధులు కలిశారు.
26-04-2025 04:51 PM
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టల పై పోరాడుతాం
26-04-2025 03:36 PM
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంద‌ని, లేనిపోని ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాల‌ని మ‌జ్జి శ్రీ‌నివాస్ డిమాండ్ చేశారు.
26-04-2025 03:22 PM
వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని,  చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల నోటి ద్వారానే ఈ విషయాన్ని బ‌హిర్గ‌తం చేశామ‌న్నారు
26-04-2025 02:56 PM
ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంది అని తెలిసి ఏం చేస్తున్నార‌ని నిల‌దీశారు. ⁠ విద్యాశాఖ అధికారులు ప్రచారానికి తప్ప..  విద్యార్థుల్లో అవ‌గాహ‌న‌ తీసుకొచ్చే ప్రయత్నం చేయ‌డం లేద‌ని త‌ప్పుప‌ట్టారు.
26-04-2025 02:01 PM
ఈ దోపిడీ ఇంతటితో ఆగేలా లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలోనూ ఇలాగే చంద్ర‌బాబు అమ‌రావ‌తి పేరు చెప్పి త‌న బినామీల‌కు దోచిపెట్టార‌ని ఫైర్ అయ్యారు.
26-04-2025 01:48 PM
 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు.
26-04-2025 10:02 AM
భూమ‌న అభిన‌య్‌రెడ్డి చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మానికి న‌గ‌ర ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది.

25-04-2025

25-04-2025 05:29 PM
అప్పులు చేయ‌డంలో వీరు ఎంత సిద్ధహ‌స్తులంటే 2014లో రాష్ట్రం అప్పులు రూ. 1.40 ల‌క్ష‌ల కోట్లుంటే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీల నేతృత్వంలోని ప్ర‌భుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.2.57 ల‌క్ష‌ల కోట్ల...
25-04-2025 04:13 PM
14 మందిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శులుగా నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
25-04-2025 03:45 PM
 ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ నుంచి నేటి వరకు ఉపాధి కూలీ పనులకు హాజరైన వారికి 11 వారాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి కరువు ప్రాంతాల్లో చేసిన ఉపాధి పనులకు...
25-04-2025 03:35 PM
భార‌త దేశ అంత‌రిక్ష చ‌రిత్ర‌లో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేశారు. క‌స్తూరి రంగ‌న్‌కు నివాళుల‌ర్పిస్తూ..ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా`
25-04-2025 02:20 PM
రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి
25-04-2025 02:05 PM
ఉగ్రదాడిలో  ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను పార్టీ నాయ‌కులు...

24-04-2025

24-04-2025 11:43 PM
ముష్కరుల చేతిలో రాష్ట్రానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు హత్యకు గురి కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధిత‌ కుటుంబ సభ్యులకు  వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. 
24-04-2025 04:44 PM
కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆఫ్‌ బడ్జెడ్‌ బారోయింగ్‌ను ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. అప్పులు విపరీతంగా చేశారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా...
24-04-2025 04:22 PM
ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు, ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే నీ తోలుతీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైయ‌స్ఆర్‌సీపీకి ఉంది. ప్రతి గ్రామం నుంచి వైయ...
24-04-2025 02:55 PM
కశ్మీర్‌లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
24-04-2025 02:46 PM
హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. 
24-04-2025 02:35 PM
ప్రస్తుత ప్రభుత్వం ఆ స్టోరేజ్ ను వినియోగం లోకి కూడా తీసుకురాలేద‌ని  ఫైర్ అయ్యారు. పులివెందుల కే తలమానికమైన మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే ఈ ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించింద‌ని దుయ్య‌బ‌ట్టారు.
24-04-2025 02:24 PM
‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి
24-04-2025 02:13 PM
గ్రామ పంచాయతీ రెజల్యూషన్ ఇవ్వలేదని ఆగ్రహించిన టీడీపీ నాయకుడు లోకయ్య, ఆయన కుమారుడు, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ కలిసి ఇంట్లోకి దూరి సర్పంచ్‌పై దాడికి పాల్పడ్డారు
24-04-2025 01:43 PM
ఇవాళ  వైయస్‌ జగన్‌ సమావేశమ‌య్యారు. సమావేశం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించిన అనంత‌రం వైయ‌...
24-04-2025 09:37 AM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.
24-04-2025 09:34 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లి­లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌...
24-04-2025 12:15 AM
 ఇంత పారదర్శక వ్యవస్థపై చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నాడు. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్‌ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి...
24-04-2025 12:07 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్  జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు,
24-04-2025 12:02 AM
కశ్మీర్‌లో ఉగ్రవాదుల అమానుష దాడి పిరికిపందల చర్య, ఇది మానవత్వంపై జరిగిన దాడిగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ దుస్సంఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాం. ఆ...

23-04-2025

23-04-2025 04:23 PM
. గత కొద్ది రోజుల క్రితం మిర్చి రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని మా అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ కి రావటం జరిగింది.
23-04-2025 04:07 PM
కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది

Pages

Back to Top