స్టోరీస్

28-03-2025

28-03-2025 03:54 PM
ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయడం మానేసి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే అఖిల ప్రియ తమ అనుచరులతో సాక్షి కార్యాలయం పైకి దాడికి దిగి భయబ్రాంతులకు గురిచేయడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు
28-03-2025 03:19 PM
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. రాష్ట్రంలో కార్మికులు వారి హక్కుల కోసం ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన పనిలేకుండా నాటి ముఖ్యమంత్రి వైయ‌స్‌...
28-03-2025 02:50 PM
విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను.
28-03-2025 12:14 PM
పార్టీ శ్రేణులతో కలిసి మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.
28-03-2025 11:58 AM
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే వరకు వైయ‌స్ఆర్‌సీపీ వారికి అండగా నిలుస్తుంద‌ని త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. 
28-03-2025 11:51 AM
ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాల‌కు దిగారు.  పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహం వ్య‌క్తం...
28-03-2025 10:58 AM
నిన్నటి ఎన్నికకు వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు హాజరుకాకుండా  ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక నేడు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు...
28-03-2025 10:37 AM
తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్‌సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు.

27-03-2025

27-03-2025 06:37 PM
‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు
27-03-2025 06:33 PM
చంద్రబాబు(Chandrababu) పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్‌లు సృష్టించారు.
27-03-2025 06:02 PM
రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలోని అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల భూమిని లులూ మాల్‌ కు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ సంస్థకు ఏడాదికి ఎకరానికి రూ.50 లక్షలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
27-03-2025 05:53 PM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యుల గైర్హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి...
27-03-2025 05:19 PM
కూటమి పార్టీల బెదిరింపులకు వైయస్‌ఆర్‌సీపీ భయడపదు. రాష్ట్రంలో 51 చోట్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్లా వైయస్‌ఆర్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. అయినా కూడా ఏ విధంగా గెలవాలని తమ పార్టీ అభ్యర్ధులను పోటీగా...
27-03-2025 05:11 PM
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నార‌ని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో మాస్ కాపీయింగ్,...
27-03-2025 01:24 PM
కొడాలి నాని కొన్నిరోజులుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, ఆయనికి గుండె సంబంధిత సమస్యలున్నట్టు, మూడు వాల్వ్స్‌ బ్లాక్‌ అయినట్టు వైద్యులు గుర్తించారు
27-03-2025 12:28 PM
వివేకా హ‌త్య కేసును అడ్డం పెట్టుకుని తెర‌వెనుక ఉండి చంద్ర‌బాబు ఆడించే ఆట‌లో సునీత పావుగా మారిపోయారు. ఆమె ద్వారా ద‌స్త‌గిరి, సునీల్ కుమార్ కూడా చంద్ర‌బాబు చెప్పింద‌ల్లా చేస్తున్నారు. 
27-03-2025 11:03 AM
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట...
27-03-2025 10:39 AM
జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పదును పెట్టారు. సంఖ్యాబలం లేకపోయినా పదవుల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు.

26-03-2025

26-03-2025 10:34 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌
26-03-2025 10:19 PM
ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్ధనలు సఫలం కావాలని ఆకాంక్షించారు  
26-03-2025 05:44 PM
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క్రైస్త‌వుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ(ysrcp) క్రిస్టియ‌న్(Christian) సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ బొల్ల‌వ‌ర‌పు జాన్
26-03-2025 05:01 PM
ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్‌ కోసమే పనిచేస్తే పోలీసులే...
26-03-2025 04:41 PM
తిరుమలలో కూటమి ప్రభుత్వం మరో ఘోర అపచారానికి పాల్పడింది. వెంకటేశ్వరస్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తామని ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు.
26-03-2025 04:32 PM
తాము ఎంతో కస్టపడి బాపట్లకు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ తీసుకొని వస్తే దానిని అదమరచాని  తెలిపారు. బాపట్లలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలకు ఏమాత్రం పట్టడం లేదని కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం...
26-03-2025 04:20 PM
ఏపీలో అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే గ‌త ప్ర‌భుత్వంలో వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌భుత్వం అసాధారణ స్థాయిలో నేరుగా చొరవ తీసుకొని బాధితులను ఆదుకుని చరిత్ర సృష్టించింది
26-03-2025 04:10 PM
ప్రవీణ్‌ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు
26-03-2025 01:13 PM
రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.
26-03-2025 10:32 AM
ఈ క్ర‌మంలోనే గుండెపోటుకు గురైన‌ట్లు తెలుస్తోంది. నాని ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేస్తున్నారు.
26-03-2025 09:36 AM
రబీ సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండో పంటకు నీరివ్వడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్వాకం, పెట్టుబడి సాయం అందకపోవడం, అదనుకు విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు పడరాని...

25-03-2025

25-03-2025 09:40 PM
 ఈనెల 27 వ తేదిన జరగనున్న ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేత‌లు కోరారు. అనంత‌రం ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడారు.

Pages

Back to Top