26-03-2025
26-03-2025 05:44 PM
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ కల్పించాలని వైయస్ఆర్సీపీ(ysrcp) క్రిస్టియన్(Christian) సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొల్లవరపు జాన్
26-03-2025 05:01 PM
ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్ కోసమే పనిచేస్తే పోలీసులే...
26-03-2025 04:41 PM
తిరుమలలో కూటమి ప్రభుత్వం మరో ఘోర అపచారానికి పాల్పడింది. వెంకటేశ్వరస్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తామని ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు.
26-03-2025 04:32 PM
తాము ఎంతో కస్టపడి బాపట్లకు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ తీసుకొని వస్తే దానిని అదమరచాని తెలిపారు. బాపట్లలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలకు ఏమాత్రం పట్టడం లేదని కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం...
26-03-2025 04:20 PM
ఏపీలో అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే గత ప్రభుత్వంలో వైయస్ జగన్ ప్రభుత్వం అసాధారణ స్థాయిలో నేరుగా చొరవ తీసుకొని బాధితులను ఆదుకుని చరిత్ర సృష్టించింది
26-03-2025 04:10 PM
ప్రవీణ్ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
26-03-2025 01:13 PM
రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.
26-03-2025 10:32 AM
ఈ క్రమంలోనే గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. నాని ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేస్తున్నారు.
26-03-2025 09:36 AM
రబీ సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండో పంటకు నీరివ్వడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్వాకం, పెట్టుబడి సాయం అందకపోవడం, అదనుకు విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు పడరాని...
25-03-2025
25-03-2025 09:40 PM
ఈనెల 27 వ తేదిన జరగనున్న ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు.
25-03-2025 09:24 PM
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అటువంటి కాఫీస్టాల్ను పార్లమెంట్లో ప్రారంభించే సందర్బంగా కనీసం అరకు ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం వస్తుందని ఆశించాను.
25-03-2025 09:20 PM
తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. కరువు, లేదంటే అతివృష్టి, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి పరిణామాలను రైతులు చవిచూస్తున్నారు
25-03-2025 09:15 PM
కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.
25-03-2025 09:10 PM
కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.
25-03-2025 05:33 PM
ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను.
25-03-2025 05:09 PM
వీరికి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నేతల దాడిని వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
25-03-2025 05:07 PM
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు లోక్సభలో మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ, దానిలో పలువురి పేర్లను ఉటంకిస్తూ అర్థంలేని ఊహాజనితమైన ప్రసంగం చేశారు.
25-03-2025 04:20 PM
చంద్రబాబు స్కిల్ స్కాంపై పార్లమెంట్లో మాట్లాడే దమ్ముందా? అని సవాల్ చేశారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో...
25-03-2025 04:02 PM
రాష్ట్రంలో రైతాంగం భవిష్యత్ అయోమయంలో పడింది, రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, ధాన్యం, పత్తి, మినుములు, పొగాకు, మిర్చి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం...
25-03-2025 03:48 PM
నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని పదేపదే రుజువు అవుతూనే ఉంది. గతంలోనూ అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇలాగే లీకై కలకలం రేపినా ప్రభుత్వం...
25-03-2025 12:05 PM
ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.
25-03-2025 10:29 AM
పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం.
24-03-2025
24-03-2025 08:31 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా...
24-03-2025 04:09 PM
ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు
24-03-2025 03:54 PM
సాయి భైరవ ప్రీతం రెడ్డి, వైష్ణవిలను ఆయన ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
24-03-2025 02:43 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకున్న పాపాన లేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులు లక్షలు పెట్టుబడితో 20 ఎకరాల్లో పంట వేస్తే అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో ఆవేదనతో...
24-03-2025 01:19 PM
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
24-03-2025 12:05 PM
అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
24-03-2025 09:41 AM
అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
23-03-2025
23-03-2025 08:06 PM
వైయస్ఆర్ జిల్లా: పులివెందులకు చెందిన చవ్వా విజయశేఖర్ రెడ్డి మరణించడంతో వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పి