07-04-2025
07-04-2025 06:38 PM
2024-25లో అద్భుతమైన ఆర్థిక వృద్ధి సాధించామంటూ చంద్రబాబు తాజాగా ప్రకటించారు. నిన్నటి దాకా రాష్ట్రం అప్పులపాలైందని, ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేకపోతున్నామంటూ రోజూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు...
07-04-2025 05:41 PM
ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే, ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?
07-04-2025 04:39 PM
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చేసిందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) (Former Minister Perni Venkatramaiah)ఆగ్రహం వ్యక్తం చేశారు.
07-04-2025 04:26 PM
వెంకటగిరిలో అవిశ్వాసం ఎదుర్కోవడానికి వైయస్ఆర్సీపీ సిద్దంగా ఉంది. మా కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం, వారిపై దౌర్జన్యం చేయడం చేస్తున్నారు, అయినా కూడా 9న జరిగే అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి...
07-04-2025 04:08 PM
100 రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. బాధితురాలికి వైయస్ఆర్సీపీ ఆర్థిక సహాయం అందిస్తుంది. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని...
07-04-2025 03:43 PM
దాదాపుగా 25 సంవత్సరాల నా రాజకీయ జీవితం లో నేను సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఈ పద్ధతిలో నష్టపరుస్తామనే మీరు ఆలోచన చేస్తే దీన్ని మీ దుర్మార్గమైనటువంటి విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిల్లో ఎవరు లేరు
07-04-2025 03:32 PM
మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
07-04-2025 01:43 PM
అనంతపురం: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
07-04-2025 01:29 PM
తాడేపల్లి: రాష్ట్రంలో ఆక్వారంగాన్ని ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని అప్సడా మాజీ వైస్ చైర్మన్, వైయస్ఆర్సీపీ రైతువిభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం తీవ్రస్థ
07-04-2025 11:18 AM
శ్రీ సత్యసాయి జిల్లా: కళ్యాణదుర్గం నియోజకవర్గం లో టీడీపీ నేతల వేధింపులకు వైయస్ఆర్ సీపీ కార్యకర్త మృతి చెందాడు.
07-04-2025 10:30 AM
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి తీసుకువచ్చారు.
07-04-2025 09:21 AM
టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన వైయస్ఆర్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించనున్నారు.
07-04-2025 09:18 AM
ఆక్వా ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. దేశంలో మత్స్య ఉత్పత్తి 1.84 లక్షల టన్నులుంటే అందులో మెజారిటీ వాటా 51 లక్షల టన్నులు ఏపీ నుంచే ఉంటోంది. ఇందులో 76 శాతం రొయ్యలు, 24 శాతం చేప...
06-04-2025
06-04-2025 09:49 AM
ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
05-04-2025
05-04-2025 08:21 PM
శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని వైయస్ జగన్ అభిలషించారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని
05-04-2025 08:16 PM
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప్ రెడ్డిని బ్రిజేంద్రారెడ్డి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గన్ మెన్ ను తొలగించడం కూడా దాడికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే...
05-04-2025 08:05 PM
ఇప్పటికే అమరావతి నిర్మాణంలో చంద్రబాబు సర్కార్ అవినీతి కథలు రికార్డులమీద రికార్డులు సృష్టిస్తున్నాయి. అమరావతి హైవేల నిర్మాణంలో ఒక కిలోమీటర్ నిర్మాణానికి గరిష్టంగా రూ.53.88 కోట్లు చేస్తున్నారు
05-04-2025 06:15 PM
ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పులు చెప్పుకునే చంద్రబాబు ముస్లింలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోవడం ఘోరం. ముస్లిం సమాజం మొత్తం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న...
05-04-2025 12:43 PM
అస్పృస్యత, అంటరానితనం వేళ్ళూనుకున్న నాటి రోజుల్లో భారతదేశానికి ధృవతారలా నిలిచారు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ గారి ఆలోచనా విధానం, సంస్కరణలు దేశ అభ్యున్నతికి మార్గమయ్యాయి, నేటి ప్రభుత్వాలు వాటిని...
05-04-2025 12:28 PM
రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను జాతీయ ప్రాజెక్ట్గా కేంద్రమే నిర్మించి ఇస్తుందని, ఏపీకి ప్రత్యేకహోదాను ఇచ్చి ఆదుకుంటుందని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. విభజన తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు...
05-04-2025 12:04 PM
మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ...
05-04-2025 11:06 AM
మాచర్ల నియోజకవర్గం పశువేమల గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హరిచంద్రను టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం
05-04-2025 09:44 AM
ఆ మహనీయుడు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అర్పిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
05-04-2025 09:35 AM
ఏపీ తర్వాత మహారాష్ట్ర 11.4 శాతం వాటాతో రెండవ స్థానంలో, తమిళనాడు 10.1 శాతం, కర్ణాటక 8.5 శాతం, పంజాబ్ 8.4 శాతం వాటాతో ఉన్నాయి. బయో ఫార్మా రంగంలో కూడా రాష్ట్రం వేగంగా దూసుకుపోతోందని, ఏకంగా 8 ఫార్మా...
05-04-2025 09:31 AM
ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారికిచ్చిన మాట తప్పుతూ వక్ఫ్ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబునాయుడుగారు ద్రోహం చేశారు. ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక టీడీపీ పార్టీ నానా ఇబ్బందులు పడుతున్న...
05-04-2025 09:24 AM
దేశంలో రెండో బర్డ్ ఫ్లూ మరణం నరసరావుపేటలో నమోదైంది. రెండు రోజుల క్రితం రెండేళ్ల చిన్నారి మంగళగిరి ఎయిమ్స్లో బర్డ్ ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోయినట్టు...
04-04-2025
04-04-2025 07:39 PM
ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది. చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం అయిన తరువాత విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అడగటం వల్ల రాష్ట్రం...
04-04-2025 03:55 PM
ఇంట్లో ఉన్నా...బయటికి వెళ్లినా మహిళలకు భద్రత లేదన్నారు. వైయస్ జగన్ తెచ్చిన దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ ను తెచ్చారని, కూటమి ప్రభుత్వం
04-04-2025 03:11 PM
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాస్కులు ధరించి ప్రజలను ఎలా మోసం చేశారో చూపించారు.అలాగే వైయస్ జగన్ ప్రభుత్వం వస్తే ఎలాంటి మేలులు చేస్తారో ఈ ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్య...
04-04-2025 02:43 PM
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరోసారి మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల్లో వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను అని ఎన్నికల సమయంలో...