Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడ?
రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారుతారా?
ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట
వైయస్ జగన్ రాప్తాడు పర్యటనకు ఆంక్షలు
ఆక్వారంగంపై కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం
టీడీపీ నేతల వేధింపులకు వైయస్ఆర్ సీపీ కార్యకర్త మృతి
వైయస్ఆర్సీపీ నేత అహ్మద్ బాషా అరెస్ట్
రేపు ‘రాప్తాడు’లో వైయస్ జగన్ పర్యటన
కూటమి నేతల చేతుల్లో ఆక్వారంగం
తెలుగు ప్రజలకు వైయస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
స్టోరీస్
07-04-2025
ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడ?
07-04-2025 04:08 PM
100 రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. బాధితురాలికి వైయస్ఆర్సీపీ ఆర్థిక సహాయం అందిస్తుంది. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని...
రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారుతారా?
07-04-2025 03:43 PM
దాదాపుగా 25 సంవత్సరాల నా రాజకీయ జీవితం లో నేను సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఈ పద్ధతిలో నష్టపరుస్తామనే మీరు ఆలోచన చేస్తే దీన్ని మీ దుర్మార్గమైనటువంటి విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిల్లో ఎవరు లేరు
ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట
07-04-2025 03:32 PM
మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
వైయస్ జగన్ రాప్తాడు పర్యటనకు ఆంక్షలు
07-04-2025 01:43 PM
అనంతపురం: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
ఆక్వారంగంపై కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం
07-04-2025 01:29 PM
తాడేపల్లి: రాష్ట్రంలో ఆక్వారంగాన్ని ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని అప్సడా మాజీ వైస్ చైర్మన్, వైయస్ఆర్సీపీ రైతువిభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం తీవ్రస్థ
టీడీపీ నేతల వేధింపులకు వైయస్ఆర్ సీపీ కార్యకర్త మృతి
07-04-2025 11:18 AM
శ్రీ సత్యసాయి జిల్లా: కళ్యాణదుర్గం నియోజకవర్గం లో టీడీపీ నేతల వేధింపులకు వైయస్ఆర్ సీపీ కార్యకర్త మృతి చెందాడు.
వైయస్ఆర్సీపీ నేత అహ్మద్ బాషా అరెస్ట్
07-04-2025 10:30 AM
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి తీసుకువచ్చారు.
రేపు ‘రాప్తాడు’లో వైయస్ జగన్ పర్యటన
07-04-2025 09:21 AM
టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన వైయస్ఆర్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించనున్నారు.
కూటమి నేతల చేతుల్లో ఆక్వారంగం
07-04-2025 09:18 AM
ఆక్వా ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. దేశంలో మత్స్య ఉత్పత్తి 1.84 లక్షల టన్నులుంటే అందులో మెజారిటీ వాటా 51 లక్షల టన్నులు ఏపీ నుంచే ఉంటోంది. ఇందులో 76 శాతం రొయ్యలు, 24 శాతం చేప...
06-04-2025
తెలుగు ప్రజలకు వైయస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
06-04-2025 09:49 AM
ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
05-04-2025
శ్రీ సీతారాముల దీవెనలతో అందరికీ సకల శుభాలు కలగాలి
05-04-2025 08:21 PM
శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని వైయస్ జగన్ అభిలషించారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని
వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్పై వేటకొడవళ్లతో దాడి
05-04-2025 08:16 PM
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప్ రెడ్డిని బ్రిజేంద్రారెడ్డి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గన్ మెన్ ను తొలగించడం కూడా దాడికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే...
అమరావతి టెండర్లలో కూటమి సర్కార్ భారీ దోపిడీ
05-04-2025 08:05 PM
ఇప్పటికే అమరావతి నిర్మాణంలో చంద్రబాబు సర్కార్ అవినీతి కథలు రికార్డులమీద రికార్డులు సృష్టిస్తున్నాయి. అమరావతి హైవేల నిర్మాణంలో ఒక కిలోమీటర్ నిర్మాణానికి గరిష్టంగా రూ.53.88 కోట్లు చేస్తున్నారు
ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు
05-04-2025 06:15 PM
ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పులు చెప్పుకునే చంద్రబాబు ముస్లింలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోవడం ఘోరం. ముస్లిం సమాజం మొత్తం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న...
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమం
05-04-2025 12:43 PM
అస్పృస్యత, అంటరానితనం వేళ్ళూనుకున్న నాటి రోజుల్లో భారతదేశానికి ధృవతారలా నిలిచారు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ గారి ఆలోచనా విధానం, సంస్కరణలు దేశ అభ్యున్నతికి మార్గమయ్యాయి, నేటి ప్రభుత్వాలు వాటిని...
పోలవరంను బ్యారేజీగా మార్చే కుట్ర
05-04-2025 12:28 PM
రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను జాతీయ ప్రాజెక్ట్గా కేంద్రమే నిర్మించి ఇస్తుందని, ఏపీకి ప్రత్యేకహోదాను ఇచ్చి ఆదుకుంటుందని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. విభజన తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు...
పీక్ స్టేజ్కు కక్షసాధింపు చర్యలు
05-04-2025 12:04 PM
మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ...
గూండాయిజాన్ని పెంచిపోషిస్తున్న లోకేష్
05-04-2025 11:06 AM
మాచర్ల నియోజకవర్గం పశువేమల గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హరిచంద్రను టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం
బాబు జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం
05-04-2025 09:44 AM
ఆ మహనీయుడు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అర్పిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
వైయస్ జగన్ పాలనలో వెలుగులు
05-04-2025 09:35 AM
ఏపీ తర్వాత మహారాష్ట్ర 11.4 శాతం వాటాతో రెండవ స్థానంలో, తమిళనాడు 10.1 శాతం, కర్ణాటక 8.5 శాతం, పంజాబ్ 8.4 శాతం వాటాతో ఉన్నాయి. బయో ఫార్మా రంగంలో కూడా రాష్ట్రం వేగంగా దూసుకుపోతోందని, ఏకంగా 8 ఫార్మా...
వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబు తీరని ద్రోహం
05-04-2025 09:31 AM
ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారికిచ్చిన మాట తప్పుతూ వక్ఫ్ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబునాయుడుగారు ద్రోహం చేశారు. ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక టీడీపీ పార్టీ నానా ఇబ్బందులు పడుతున్న...
బర్డ్ ఫ్లూపై కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర
05-04-2025 09:24 AM
దేశంలో రెండో బర్డ్ ఫ్లూ మరణం నరసరావుపేటలో నమోదైంది. రెండు రోజుల క్రితం రెండేళ్ల చిన్నారి మంగళగిరి ఎయిమ్స్లో బర్డ్ ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోయినట్టు...
04-04-2025
పోలవరంపై కేంద్రంతో రాజీపడ్డ చంద్రబాబు
04-04-2025 07:39 PM
ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది. చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం అయిన తరువాత విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అడగటం వల్ల రాష్ట్రం...
సీఎం సొంత నియోజకవర్గంలో బాలికలకే భద్రత లేదు
04-04-2025 03:55 PM
ఇంట్లో ఉన్నా...బయటికి వెళ్లినా మహిళలకు భద్రత లేదన్నారు. వైయస్ జగన్ తెచ్చిన దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ ను తెచ్చారని, కూటమి ప్రభుత్వం
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వీధి నాటకం
04-04-2025 03:11 PM
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాస్కులు ధరించి ప్రజలను ఎలా మోసం చేశారో చూపించారు.అలాగే వైయస్ జగన్ ప్రభుత్వం వస్తే ఎలాంటి మేలులు చేస్తారో ఈ ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్య...
రాజ్యాంగ విరుద్ద వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు మద్దతిచ్చారు
04-04-2025 02:43 PM
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరోసారి మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల్లో వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను అని ఎన్నికల సమయంలో...
రాజకీయ దురుద్దేశ్యంతోనే కాకాణిపై ఎస్సీ, ఎస్టీ కేసు
04-04-2025 12:47 PM
ఆధారాలు లేకుండానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు
లింగమయ్య హత్యతో ప్రజల ముందు దోషిలా నిలబడ్డ పరిటాల సునీత
04-04-2025 12:14 PM
పరిటాల రవి హత్యపై ఆనాడు వైయస్ జగన్పై వచ్చిన ఆరోపణలపై సీఎంగా ఉన్న ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిగారు స్వయంగా సీబీఐ విచారణకు ఇచ్చారు. సీబీఐ దర్యాప్తులో వైయస్ జగన్కు ఎటువంటి సబంధం లేదని తేల్చింది
ప్రభుత్వమే అంజలిని పొట్టన పెట్టుకుంది
04-04-2025 11:55 AM
గత నెల 23న అంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపానపోలేదు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతల దాడి
04-04-2025 11:49 AM
విషయం తెలుసుకున్న వైయస్ఆర్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »