Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సింహాచలంలో విషాద ఘటన ప్రభుత్వ వైఫల్యమే
దేవాదాయశాఖ పనుల్లో అవినీతి వల్లే సింహాచలంలో దుర్ఘటన
సింహాచలంలో భక్తుల దుర్మరణం బాధాకరం
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన
వైయస్ఆర్సీపీ లో కీలక నియామకాలు
కాసేపట్లో విశాఖకు మాజీ సీఎం వైయస్ జగన్
సింహాచలం ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
‘వాయిస్ ఆఫ్ వాయిస్లెస్’గా వైయస్ఆర్సీపీ పని
రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం
ఆప్కాస్ను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర
స్టోరీస్
30-04-2025
సింహాచలంలో విషాద ఘటన ప్రభుత్వ వైఫల్యమే
30-04-2025 03:10 PM
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన రోజునే దేవుని మీద తనకు నమ్మకం లేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పాడు. ఇలాంటి వాడు కనుకనే ఆలయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు
దేవాదాయశాఖ పనుల్లో అవినీతి వల్లే సింహాచలంలో దుర్ఘటన
30-04-2025 02:56 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, చాలా సంతోషంతో తృప్తిగా స్వామివారి దర్శనం జరిగేలా చూశాం. శ్రీశైల క్షేత్రంలో సాలమండపాలను భక్తుల వసతి కోసం...
సింహాచలంలో భక్తుల దుర్మరణం బాధాకరం
30-04-2025 02:38 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడం, ఏడుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం కలచివేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ఆ స్వామివారి...
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన
30-04-2025 02:25 PM
సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి
వైయస్ఆర్సీపీ లో కీలక నియామకాలు
30-04-2025 02:19 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ లో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు.
కాసేపట్లో విశాఖకు మాజీ సీఎం వైయస్ జగన్
30-04-2025 01:25 PM
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి...
సింహాచలం ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
30-04-2025 01:21 PM
చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం...
29-04-2025
‘వాయిస్ ఆఫ్ వాయిస్లెస్’గా వైయస్ఆర్సీపీ పని
29-04-2025 05:17 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు
రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం
29-04-2025 04:49 PM
తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మా
ఆప్కాస్ను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర
29-04-2025 04:38 PM
2019లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పొందాలంటే లంచాలివ్వాల్సి వచ్చేది. రెగ్యులర్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు...
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
29-04-2025 04:36 PM
కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడి లో మరణించిన వారికి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు
ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడు కేసా?
29-04-2025 04:18 PM
ఐదేళ్ల తర్వాత వైయస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. 2019 లో జరిగిన సంఘటనపై నిన్న మాకవరపాలెంలో 8 మందిపై కేసు పెట్టారు
చంద్రబాబుని పాలనతో ప్రజాస్వామ్య వాదుల్లో ఆందోళన
29-04-2025 02:16 PM
తిరుపతి: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను అవతవరించినట్టు ప్రచారం చేసుకునే చంద్రబాబు, సరిగ్గా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే విషపు నాగులాగా మారి ప్రజాస్వామ్య
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా
29-04-2025 09:31 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్కు వైద్యులు ఆయనకు సూచించారు.
నేడు జిల్లాల అధ్యక్షులతో వైయస్ జగన్ భేటీ
29-04-2025 09:27 AM
తాజా పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
28-04-2025
రేపు వైయస్ జగన్తో జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం
28-04-2025 05:32 PM
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
చంద్రబాబు వికృత క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
28-04-2025 05:11 PM
`చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ... మీడియా ఏం చూపుతుందో అదే జనం నమ్ముతుందన్న సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ అయితే ప్రజలకేం చేశామన్నది మాత్రమే...
దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవటం సిగ్గుచేటు
28-04-2025 05:06 PM
స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చంద్రబాబు చెడగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయం పడుతున్నారని ప్రశ్నించారు.
వక్ఫ్ చట్టం ఉపసంహరించేంత వరకు పోరాటం ఆగదు
28-04-2025 04:03 PM
మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను నియంత్రణలోకి తీసుకురావడానికి ఒక చట్టం చేశారని ఇది చాలా అభ్యంతరకరమని మండిపడ్డారు
'లిక్కర్ స్కాం' కూటమి సర్కార్ సృష్టంచిన బేతాళ కథ
28-04-2025 03:40 PM
గతంలో తెలుగుదేశం పాలనలో మద్యం కుంభకోణం జరిగితే దానిమీద వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విచారణ జరిపి కేసు పెట్టడం జరిగింది. దానిమీద దర్యాప్తులో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ-3 గా చేర్చడం జ...
కుప్పంలో ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే
28-04-2025 03:23 PM
కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక చాలా అనైతికం, ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా...
భూ దోపిడీకే 'ఉర్సా' ఆవిర్భావం
28-04-2025 02:27 PM
నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి పట్టాభిరామారావుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూలై 2015లో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన నాలుగు వందల తొంబై ఎనిమిది...
నేడు విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక
28-04-2025 09:34 AM
వైయస్ఆర్సీపీ కి చెందిన డా. సుధీర్ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన...
27-04-2025
జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సంప్రదాయానికి రోల్మోడల్
27-04-2025 06:06 PM
కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ...
పేదల చదువులపై చంద్రబాబు కర్కశత్వం
27-04-2025 06:02 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది.
రూ.99కే క్వార్టర్.. రూ.99 పైసలకే ఎకరా భూమి!
27-04-2025 05:58 PM
పింఛన్లలోనూ 11 నెలల కాలంలో సుమారు 3 లక్షల మందికి పైగా కోత పెట్టారు. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే డీఎస్సీపై చంద్రబాబు...
26-04-2025
సోషల్ సైకోలకు చంద్రబాబు అండదండలు
26-04-2025 06:26 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరో నెలకు ఏడాది అవుతుంది. ఈ 11 నెలల కాలంలో చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఏదేదో చేసినట్లు చెప్పుకోవడానికే సరిపోయింది
కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
26-04-2025 05:41 PM
గత ప్రభుత్వంలో విద్యార్థులకి శానిటరీ పాడ్స్,మధ్యాహ్న భోజనం నుంచి వారి యొక్క ఆరోగ్య విషయం వరకు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉంటూ విద్యా దీవెన మరియు వసతిదీవెన లాంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలిచిన సందర్భం...
‘ఉర్సా’కు భూ కేటాయింపుల వెనుక నారా లోకేష్
26-04-2025 04:59 PM
ఉర్సా కంపెనీ తొలుత గత ఏడాది సెప్టెంబరు 27న అమెరికాలో రిజిస్టర్ అయింది. అక్టోబరు 25న మంత్రి నారా లోకేష్ అమెరికాకు పయనమయ్యారు. అమెరికాలో మంత్రి లోకేష్ను ఉర్సా ప్రతినిధులు కలిశారు.
చంద్రబాబు ఓ విలన్
26-04-2025 04:51 PM
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టల పై పోరాడుతాం
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »