Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ఆర్సీపీ వర్గీయులపై కర్రలతో దాడి
చంద్రబాబు డైరెక్షన్లోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు
జరగని లిక్కర్ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం
రైతాంగం గిట్టుబాటు ధరలేక గగ్గోలు పెడుతోంది
లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం
కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు
టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
అమరావతి కాంట్రాక్ట్ల్లో భారీ అవినీతి
‘కూటమి పాలనలో స్కీమ్స్ లేవు.. అన్నీ స్కామ్లే’
ఉద్యాన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
స్టోరీస్
25-03-2025
వైయస్ఆర్సీపీ వర్గీయులపై కర్రలతో దాడి
25-03-2025 05:09 PM
వీరికి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నేతల దాడిని వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
చంద్రబాబు డైరెక్షన్లోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు
25-03-2025 05:07 PM
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు లోక్సభలో మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ, దానిలో పలువురి పేర్లను ఉటంకిస్తూ అర్థంలేని ఊహాజనితమైన ప్రసంగం చేశారు.
జరగని లిక్కర్ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం
25-03-2025 04:20 PM
చంద్రబాబు స్కిల్ స్కాంపై పార్లమెంట్లో మాట్లాడే దమ్ముందా? అని సవాల్ చేశారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో...
రైతాంగం గిట్టుబాటు ధరలేక గగ్గోలు పెడుతోంది
25-03-2025 04:02 PM
రాష్ట్రంలో రైతాంగం భవిష్యత్ అయోమయంలో పడింది, రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, ధాన్యం, పత్తి, మినుములు, పొగాకు, మిర్చి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం...
లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం
25-03-2025 03:48 PM
నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని పదేపదే రుజువు అవుతూనే ఉంది. గతంలోనూ అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇలాగే లీకై కలకలం రేపినా ప్రభుత్వం...
కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు
25-03-2025 12:05 PM
ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.
టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
25-03-2025 10:29 AM
పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం.
24-03-2025
అమరావతి కాంట్రాక్ట్ల్లో భారీ అవినీతి
24-03-2025 08:31 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా...
ఉద్యాన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
24-03-2025 04:09 PM
ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు
నూతన దంపతులకు వైయస్ జగన్ ఆశీస్సులు
24-03-2025 03:54 PM
సాయి భైరవ ప్రీతం రెడ్డి, వైష్ణవిలను ఆయన ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
24-03-2025 02:43 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకున్న పాపాన లేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులు లక్షలు పెట్టుబడితో 20 ఎకరాల్లో పంట వేస్తే అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో ఆవేదనతో...
రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ
24-03-2025 01:19 PM
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అరటి తోటలను పరిశీలించిన వైయస్ జగన్
24-03-2025 12:05 PM
అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
నేడు అరటి తోటలను పరిశీలించనున్న వైయస్ జగన్
24-03-2025 09:41 AM
అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
23-03-2025
చవ్వా విజయశేఖర్ రెడ్డి పార్థివ దేహానికి వైయస్ జగన్ నివాళులు
23-03-2025 08:06 PM
వైయస్ఆర్ జిల్లా: పులివెందులకు చెందిన చవ్వా విజయశేఖర్ రెడ్డి మరణించడంతో వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పి
విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం
23-03-2025 08:02 PM
బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా రాజకీయం మేం చేస్తామని, మా వారిని మేం కాపాడుకుంటామని వెల్లడించారు.
రెడ్బుక్ పాలనకు పరాకాస్టే అక్రమ కేసుల బనాయింపు
23-03-2025 07:48 PM
ప్రస్తుతం నాపై కేసు నమోదు చేయడం వెనుక కూడా టీడీపీ ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు హస్తం ఉందని చెప్పడానికి ఆయన లెటర్ హెడ్ మీద నాపై చేసిన ఫిర్యాదు కాపీనే సాక్ష్యం. డీజీపీకి, హోంమంత్రికి, విజిలెన్స్...
వైఎస్ ఇచ్చిన వరం.. మా బతుకు బంగారం
23-03-2025 10:06 AM
నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది.
22-03-2025
అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాల్లో చంద్రబాబు వికృతానందం
22-03-2025 05:22 PM
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు వస్తే, జనసేన కనీసం ఒక్కసీటు కూడా గెలవలేక పోయిందనే విషయం మరిచిపోయారు.
ప్రొద్దుటూరులో వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ల నిరసన
22-03-2025 03:53 PM
ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారుల తీరును నిరసిస్తూ వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్...
దివ్యాంగుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కార్
22-03-2025 03:34 PM
గత వైయస్ జగన్గారి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాలతో దివ్యాంగ పెన్షన్లను ముడిపెడుతూ పెద్ద ఎత్తున పెన్షన్లను...
చంద్రబాబు రాజకీయం కోసం కలియుగ దైవాన్ని కూడా వదిపెట్టడు
22-03-2025 02:51 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విజిలెన్స్ విచారణ వేసి, ఇప్పటి వరకు ఒక్క చిన్న తప్పును కూడా నిరూపించలేకపోయారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ ట్రస్ట్...
ప్రధాని మోదీకి వైయస్ జగన్ లేఖ
22-03-2025 11:02 AM
లోక్సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 21, 2025న ప్రధానమంత్రి...
కొత్త కొలువులు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలూ హుష్!
22-03-2025 09:49 AM
సూపర్ సిక్స్లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది
నీళ్లో రామ `చంద్రా`..
22-03-2025 09:38 AM
రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభంలోనే మంచి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. పలు ఊళ్లలో బోరు బావులు మరమ్మతులకు నోచుకోక పని చేయడం లేదు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే వైయస్ జగన్కే సాధ్యం
22-03-2025 09:35 AM
వైయస్ఆర్సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో వైస్ జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు
శాసనసభ సమావేశాలు అట్టర్ ఫ్లాప్
22-03-2025 08:52 AM
ఇన్నాళ్లు బురదజల్లే కార్యక్రమాలు చేసిన కూటమి నాయకుల గుట్టు శాసనమండలి సమావేశాల ద్వారా బహిర్గతమైంది. రాష్ట్ర అప్పుల విషయంలో చేసిన ప్రచారమంతా అబద్ధమేనని మరోసారి తేటతెల్లమైంది.
21-03-2025
ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం
21-03-2025 06:27 PM
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
శ్రీహరి రావు హత్య కేసులో ఏ విచారణకైనా సిద్ధం
21-03-2025 03:54 PM
పైకి సౌమ్యుడిలా కనిపించే బుద్ధప్రసాద్ చేసేవన్నీ దుర్మార్గపు పనులే అన్నారు.
భూమన అభినయ్ హౌస్ అరెస్ట్
21-03-2025 03:41 PM
సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే హౌస్ అరెస్టు చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్టు చేస్తారా?.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »