స్టోరీస్

22-04-2025

22-04-2025 07:26 PM
ఈ సంద‌ర్భంగా రాజేష్‌కు వైయ‌స్ జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. 
22-04-2025 07:17 PM
2014–19 మధ్య కాలంలో చంద్రబాబు హాయంలో జరిగిన లిక్కర్‌ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? లిక్కర్‌ స్కాంకి పాల్పడినట్టు చంద్రబాబు మీద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన మాట వాస్తవమా? కాదా? తన అనుకూలమైన...
22-04-2025 06:30 PM
 పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్రస్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైయస్సార్‌...
22-04-2025 05:47 PM
ఏ నేరం చేయకుండా అధికార పార్టీ నేతపై కేసు పెట్టే ధైర్యం పోలీసులకు ఉంటుందా?. వరదరాజులురెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు అధికారులను బలి చేయాలని చూస్తున్నాడు
22-04-2025 05:15 PM
రాజధాని కాంట్రాక్ట్ సంస్ధల నుంచి ముడుపుల స్వీకారం, హామీలను అమలు చేయకపోవడం, కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా సూట్‌కేసు కంపెనీలకు దారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను...
22-04-2025 04:45 PM
ఇవాళ  దాడిశెట్టి రాజా ప‌రామ‌ర్శించి, అండ‌గా ఉంటామ‌ని ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల‌ని రాజా డిమాండ్ చేశారు.
22-04-2025 04:22 PM
పిఠాపురం ప‌రిధిలోని మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బ‌హిష్క‌ర‌ణ‌కు గురయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు.
22-04-2025 03:14 PM
ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు.
22-04-2025 02:14 PM
గోపి రాజ్ యాదవ్ పై దాడి చేసిన టిడిపి కార్యకర్తలు  పై కేసు నమోదు చేయకపోవడం దారుణమ‌ని మండిప‌డ్డారు.
22-04-2025 01:01 PM
"భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. తాబేళ్ల మరణానికి బాధ్యులెవరో తెలుసుకొని, వారిపై కఠిన చర్యలు తప్పక తీసుకోవాలి. ఇటువంటి దుర్వినియోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం బాధ్యతతో...
22-04-2025 12:05 PM
తీవ్రంగా గాయ‌ప‌డిన వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త షేక్షావ‌లిని ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. జేసీ వ‌ర్గీయుల చ‌ర్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 
22-04-2025 11:41 AM
తాజాగా 33 మంది సభ్యులతో  పీఏసీని ఏర్పాటు చేయగా.. పీఏసీ ఏర్పాటు తర్వాత మొదటిసారి మీటింగ్‌ నిర్వహిస్తున్నారు.
22-04-2025 11:09 AM
రాజకీయాలు, రాజకీయ పార్టీలు ప్రజలకోసమే ఉండాలని బలంగా నమ్మిని వ్యక్తి మన పార్టీ నాయకుడు. సమాజంలో అన్నివర్గాలకు సమాన అవకాశాలు అవసరమూ.. ఆ దిశగా వైయ‌స్ఆర్‌సీపీ చేస్తున్న ప్రయత్నాలు మంచివి అనే స్పృహ వివిధ...
22-04-2025 10:49 AM
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైయ‌స్‌ జగన్‌ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని...

21-04-2025

21-04-2025 04:33 PM
క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్ మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఎక్స్ వేదిక‌గా పోప్‌ మృతి పట్ల వైయ‌స్ జ‌గ‌న్‌ సంతాపం వ్యక్తం...
21-04-2025 04:19 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఈ నెల 16న  రాష్ట్ర హ‌జ్ క‌మిటీకి 13 మందిని నామినేట్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. సెంట్ర‌ల్ హ‌జ్ కమిటీ యాక్టు నెంబ‌ర్ 35, 2002 ప్ర‌కారం స‌బ్ క్లాజ్ 3లో ముగ్గురు మ‌త గురువులను నియ‌...
21-04-2025 08:48 AM
పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు,
21-04-2025 08:15 AM
ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్‌ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం.

20-04-2025

20-04-2025 06:33 PM
డీఎస్‌సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు...
20-04-2025 11:45 AM
ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పంపారు.
20-04-2025 11:40 AM
ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్ర‌జ‌లంద‌రికీ ఈస్ట‌ర్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని వైయ‌స్ జ‌గ‌న్‌ ఆకాంక్షిచారు. 

19-04-2025

19-04-2025 08:40 PM
నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం.
19-04-2025 08:21 PM
బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్‌ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ,
19-04-2025 08:14 PM
రాజధాని అమరావతి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ‘పీ–2’ అంటూ ముందుకెళ్తోంది. అదే ‘పెంచుకో. పంచుకో’. అంటే నిర్మాణ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడం.
19-04-2025 08:05 PM
స్వాంతత్రం వచ్చిన తరువాత సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైయస్ఆర్‌సీపీ. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయి, కానీ మాటల్లో కాదు...
19-04-2025 07:47 PM
కేవ‌లం కుట్ర‌లు, కుతంత్రాల‌ను న‌మ్ముకుని విశాఖ మేయ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని కూట‌మి పార్టీలు  నెల‌రోజులుగా అడ్డ‌దారులు తొక్కాయి. కోరుకున్న‌ట్టుగానే 74 మంది కార్పొరేట‌ర్ల బ‌లంతో ఈ మేయ‌ర్...
19-04-2025 03:05 PM
మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు..
19-04-2025 02:57 PM
చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత  లేని వ్యక్తి చంద్రబాబు.
19-04-2025 02:47 PM
కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్‌ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట....
19-04-2025 02:38 PM
10 మాసాల్లో 1.53 లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆ డబ్బు ఏమైంది?. చంద్రబాబుకు అమరావతి తప్ప.. మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు.

Pages

Back to Top