స్టోరీస్

29-04-2025

29-04-2025 05:17 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్‌ఆర్‌సీపీ ఉండాలని వైయస్‌ జగన్‌ సూచించారు
29-04-2025 04:49 PM
తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మా
29-04-2025 04:38 PM
2019లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు కాక‌ముందు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పొందాలంటే లంచాలివ్వాల్సి వ‌చ్చేది. రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీనే జీతాలిస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు...
29-04-2025 04:36 PM
కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడి లో మరణించిన వారికి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు
29-04-2025 04:18 PM
ఐదేళ్ల తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. 2019 లో జరిగిన సంఘటనపై నిన్న మాకవరపాలెంలో 8 మందిపై కేసు పెట్టారు
29-04-2025 02:16 PM
తిరుప‌తి: ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోస‌మే తాను అవ‌త‌వ‌రించిన‌ట్టు ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు, స‌రిగ్గా తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలోనే విష‌పు నాగులాగా మారి ప్రజాస్వామ్య
29-04-2025 09:31 AM
బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు.
29-04-2025 09:27 AM
తాజా పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.  

28-04-2025

28-04-2025 05:32 PM
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
28-04-2025 05:11 PM
`చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ... మీడియా ఏం చూపుతుందో అదే జనం నమ్ముతుందన్న సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారు.  వైయ‌స్ రాజశేఖర రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్‌ అయితే ప్రజలకేం చేశామన్నది మాత్రమే...
28-04-2025 05:06 PM
స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చంద్ర‌బాబు చెడగొడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం  తాపత్రయం పడుతున్నార‌ని ప్ర‌శ్నించారు.
28-04-2025 04:03 PM
మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్ర‌భుత్వం వక్ఫ్ ఆస్తులను నియంత్రణలోకి తీసుకురావడానికి ఒక చట్టం చేశారని ఇది చాలా అభ్యంతరకరమని మండిప‌డ్డారు
28-04-2025 03:40 PM
గతంలో తెలుగుదేశం పాల‌న‌లో మద్యం కుంభకోణం జ‌రిగితే దానిమీద వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విచారణ జరిపి కేసు పెట్ట‌డం జ‌రిగింది. దానిమీద దర్యాప్తులో నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఏ-3 గా చేర్చ‌డం జ‌...
28-04-2025 03:23 PM
కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక చాలా అనైతికం, ప్రజాస్వామ్యానికి బ్లాక్‌ డే, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా...
28-04-2025 02:27 PM
నారా లోకేష్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి పట్టాభిరామారావుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూలై 2015లో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన నాలుగు వందల తొంబై ఎనిమిది...
28-04-2025 09:34 AM
వైయ‌స్ఆర్‌సీపీ కి చెందిన డా. సుధీర్‌ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్‌పర్సన్‌ పదవితో పాటు కౌన్సిలర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన...

27-04-2025

27-04-2025 06:06 PM
కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ...
27-04-2025 06:02 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది.
27-04-2025 05:58 PM
 పింఛన్లలోనూ 11 నెలల కాలంలో సుమారు 3 లక్షల మందికి పైగా కోత పెట్టారు. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే డీఎస్సీపై చంద్రబాబు...

26-04-2025

26-04-2025 06:26 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరో నెలకు ఏడాది అవుతుంది. ఈ 11 నెలల కాలంలో చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఏదేదో చేసినట్లు చెప్పుకోవడానికే సరిపోయింది
26-04-2025 05:41 PM
గత ప్రభుత్వంలో విద్యార్థులకి శానిటరీ పాడ్స్,మధ్యాహ్న భోజనం నుంచి వారి యొక్క ఆరోగ్య విషయం వరకు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉంటూ విద్యా దీవెన మరియు వసతిదీవెన లాంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలిచిన సందర్భం...
26-04-2025 04:59 PM
 ఉర్సా కంపెనీ తొలుత గత ఏడాది సెప్టెంబరు 27న అమెరికాలో  రిజిస్టర్‌ అయింది. అక్టోబరు 25న మంత్రి నారా లోకేష్‌ అమెరికాకు పయనమయ్యారు. అమెరికాలో మంత్రి లోకేష్‌ను ఉర్సా ప్రతినిధులు కలిశారు.
26-04-2025 04:51 PM
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టల పై పోరాడుతాం
26-04-2025 03:36 PM
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంద‌ని, లేనిపోని ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాల‌ని మ‌జ్జి శ్రీ‌నివాస్ డిమాండ్ చేశారు.
26-04-2025 03:22 PM
వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని,  చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల నోటి ద్వారానే ఈ విషయాన్ని బ‌హిర్గ‌తం చేశామ‌న్నారు
26-04-2025 02:56 PM
ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంది అని తెలిసి ఏం చేస్తున్నార‌ని నిల‌దీశారు. ⁠ విద్యాశాఖ అధికారులు ప్రచారానికి తప్ప..  విద్యార్థుల్లో అవ‌గాహ‌న‌ తీసుకొచ్చే ప్రయత్నం చేయ‌డం లేద‌ని త‌ప్పుప‌ట్టారు.
26-04-2025 02:01 PM
ఈ దోపిడీ ఇంతటితో ఆగేలా లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలోనూ ఇలాగే చంద్ర‌బాబు అమ‌రావ‌తి పేరు చెప్పి త‌న బినామీల‌కు దోచిపెట్టార‌ని ఫైర్ అయ్యారు.
26-04-2025 01:48 PM
 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు.
26-04-2025 10:02 AM
భూమ‌న అభిన‌య్‌రెడ్డి చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మానికి న‌గ‌ర ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది.

25-04-2025

25-04-2025 05:29 PM
అప్పులు చేయ‌డంలో వీరు ఎంత సిద్ధహ‌స్తులంటే 2014లో రాష్ట్రం అప్పులు రూ. 1.40 ల‌క్ష‌ల కోట్లుంటే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీల నేతృత్వంలోని ప్ర‌భుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.2.57 ల‌క్ష‌ల కోట్ల...

Pages

Back to Top