Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
`కూటమి` కుట్రలు చిత్తు
అడ్డదోవలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుట్ర
కందుకూరి వీరేశలింగం పంతులు సేవలు చిరస్మరణీయం
ఫీజుల షెడ్యూల్కు బూజు!
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దం
చంద్రబాబు దళితుల వ్యతిరేకి
అంబేద్కర్ జయంతి రోజు బహుజనులపై పోలీసుల దాష్టీకం
హిందూపురంలో వైయస్ఆర్సీపీ నేత వేణురెడ్డి అరెస్ట్
అబద్దమంటూనే గోవుల మరణాలను టీటీడీ అంగీకరించింది
టీటీడీలో గోవుల మృతిపై ఎటువంటి విచారణకైనా సిద్దం
స్టోరీస్
16-04-2025
`కూటమి` కుట్రలు చిత్తు
16-04-2025 03:24 PM
కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ మోరియా భరద్వాజ్ ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మున్సిపల్ చైర్ పర్సన్ శాంత కు వ్యతిరేకంగా 35 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36...
అడ్డదోవలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుట్ర
16-04-2025 02:10 PM
విశాఖ కార్పొరేషన్లో కూటమి పార్టీలకు బలం లేకపోయినా నగర మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నెలరోజులుగా టీడీపీ, జనసేన నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం మరో 11 నెలలు మాత్రమే...
కందుకూరి వీరేశలింగం పంతులు సేవలు చిరస్మరణీయం
16-04-2025 11:19 AM
ఇవాళ కందుకూరి జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో వీరేశలింగం పంతులుకు ఘనంగా నివాళులర్పిస్తూ పోస్టు చేశారు.
ఫీజుల షెడ్యూల్కు బూజు!
16-04-2025 08:44 AM
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్షిప్ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా...
15-04-2025
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దం
15-04-2025 06:30 PM
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఎంపీలు ఓటు వేశారు కానీ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు పార్టీ విప్ జారీ చేయలేదంటూ కొత్త పాట అందుకున్నారు
చంద్రబాబు దళితుల వ్యతిరేకి
15-04-2025 04:51 PM
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులను అణగదొక్కుతూనే ఉన్నారు. దళితుల జీవితాలను ఆయన చిన్నాభిన్నం చేస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు అమలు చేయడం ద్వారా జగన్గారు తన 5 ఏళ్ల పాలనలో...
అంబేద్కర్ జయంతి రోజు బహుజనులపై పోలీసుల దాష్టీకం
15-04-2025 04:26 PM
హిందూపురంలో ఈ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తీవ్రమైన నేరాల్లో పట్టుబడిన నేరస్తుల మాదిరిగా చేతులకు సంకెళ్ళు వేసి నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూపురంలో వైయస్ఆర్సీపీ నేత వేణురెడ్డి అరెస్ట్
15-04-2025 02:04 PM
పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైయస్ఆర్సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
14-04-2025
అబద్దమంటూనే గోవుల మరణాలను టీటీడీ అంగీకరించింది
14-04-2025 06:14 PM
తిరుపతి గోశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన గోమాతలు భారీగా చనిపోతున్నాయి. గోశాల యాజమాన్యం గోవుల ఆలనాపాలన సరిగా చూడకపోవడంతో ఈ దారుణం జరిగింది
టీటీడీలో గోవుల మృతిపై ఎటువంటి విచారణకైనా సిద్దం
14-04-2025 05:20 PM
సీఎం చంద్రబాబు టీటీడీ గోశాలలో ఒక్క గోవు చనిపోలేదని, కావాలనే వైయస్ఆర్సీపీ వివాదం సృష్టిస్తూ, దుష్ర్పచారం చేస్తోందని మాట్లాడారు. ఈరోజు ఉదయం టీటీడీ ఈఓ శ్యామలరావు 43 ఆవులు చనిపోయాయని ప్రకటించారు
సుప్రీం కోర్టులో వైయస్ఆర్సీపీ పిటిషన్
14-04-2025 05:06 PM
ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో...
వైయస్ జగన్ను అంతం చేసేందుకు కుట్రలు
14-04-2025 03:52 PM
గతంలో వైయస్ జగన్పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
మహనీయుడి స్మృతులను చెరిపేసే కుట్ర
14-04-2025 02:53 PM
గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో నిర్మిస్తానని చెప్పి పట్టించుకోకుండా చంద్రబాబు మోసం చేస్తే, వైయస్ జగన్ సీఎం అయ్యాక విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు...
టీటీడీ గోశాల విషయంలో భూమన చెప్పిన మాటలు యధార్థం
14-04-2025 12:49 PM
తిరుపతి: తిరుపతి తిరుమల దేవస్థానం గోశాలలో గోవుల మరణాలపై వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన మాటలు యధార్థమని ఎంపీ
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2025 12:18 PM
‘విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. పీపీపీ పద్దతిలో అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మీదట అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేని పరిస్థితిని తెచ్చారు.
అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం
14-04-2025 11:09 AM
అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు..
పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి
14-04-2025 09:48 AM
పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు.
అమరావతి కమీషన్లతో చంద్రబాబు ఇంధ్రభవనం
14-04-2025 09:39 AM
రాజధానిలోని వెలగపూడిలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు తన కోడలు నారా బ్రాహ్మణి పేరుతో సర్వే నంబర్ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారు.
13-04-2025
థ్యాంక్యూ సర్
13-04-2025 05:21 PM
‘ వైయస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని...
అంబేద్కర్ ఆశయాలను వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు
13-04-2025 05:13 PM
‘ అంబేద్కర్ జాతివాదు కాదు.. జాతీయ వాది. అంబేద్కర్ ఆశయాలను వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ ఖ్యాతిని మరింత విముడింప చేసేలా 125 అడుగుల విగ్రహాన్ని వైయస్ జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేశారు
బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం వైయస్ జగన్ దిగ్భాంతి
13-04-2025 04:55 PM
ఈ ప్రమాదం పార్టీ నాయకుల ద్వారా తెలియగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి, సహాయంగా నిలవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైయస్.జగన్ ఆదేశించారు.
కూటమి పార్టీ నేతల ఆక్వా ఫీడ్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
13-04-2025 04:50 PM
రాష్ట్రంలో సీడ్, ఫీడ్ తయారీ సంస్థలన్నీ కూటమి పార్టీలకు చెందిన నేతల చేతుల్లోనే ఉన్నాయి. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్లో సోయా కేజీ వంద రూపాయలు ఉండేది
12-04-2025
33 మందితో వైయస్ఆర్సీపీ పీఏసీ నూతన కమిటీ
12-04-2025 08:39 PM
పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, పీఏసీ కో-ఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వెన్నుపోటు
12-04-2025 06:44 PM
రాష్ట్రంలో తానే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. ఒకవేళ అదే నిజమనుకుంటే, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందే నాటికి అందులో ప్రవేశించిన వారంతా ఉన్నత వర్గాలకు చెందిన వారే....
టీటీడీలో గోవుల మరణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి
12-04-2025 06:21 PM
ఇది స్వామివారి క్షేత్రాన్ని అపవిత్రం చేయడం కాదా? దీనిని టీటీడీ ఎలా సమర్థించుకుంటుంది? మధ్యాహ్నం స్వామివారి నైవేథ్యం కూడా పదిహేను నిమషాల పాటు ఆలస్యం అయిందంటే స్వామివారి పట్ల టీటీడీకి, ప్రభుత్వానికి...
రేషనలైజేషన్తో సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం
12-04-2025 03:42 PM
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్టోబర్ 2న, 2019న గాంధీ జయంతి రోజున ఒకేసారి దాదాపు 15,004 గ్రామ వార్డు...
పేద విద్యార్ధుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటం
12-04-2025 03:26 PM
వైయస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితిని కల్పించారు. ప్రతి మూడు నెలలకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను...
లింగమయ్యకు కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
12-04-2025 03:19 PM
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో లింగమయ్య భార్య రామాంజనమ్మ, కుమారులు హరి, శ్రీనివాసులుకు పార్టీ నేతలు చెక్ను అందజేశారు
వనజీవి రామయ్య మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
12-04-2025 11:53 AM
కోటి మొక్కలకుపైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ..వైయస్ జగన్ మోహన్ రెడ్డి...
రాష్ట్ర ప్రజలందరిపై ఆంజనేయుడి అనుగ్రహం ఉండాలి
12-04-2025 11:07 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు భాకాంక్షలు తెలిపారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »