Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు
వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్
కూటమి పాలనలో జర్నలిస్టులకు రక్షణ కరువు
వైయస్ జగన్ కార్మికుల పక్షపాతి
మీ ధైర్యానికి నా హ్యాట్సాఫ్
ఘనంగా వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు
రైతులకు నష్టపరిహారం అందించాలి
ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైయస్ఆర్సీపీ
ఉప ఎన్నిక వేళ.. వైయస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం
కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్ గిరగిర
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
28-03-2025
వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్
28-03-2025 04:23 PM
ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా మాట్లాడుతున్నాడు.
కూటమి పాలనలో జర్నలిస్టులకు రక్షణ కరువు
28-03-2025 03:54 PM
ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయడం మానేసి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే అఖిల ప్రియ తమ అనుచరులతో సాక్షి కార్యాలయం పైకి దాడికి దిగి భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు
వైయస్ జగన్ కార్మికుల పక్షపాతి
28-03-2025 03:19 PM
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. రాష్ట్రంలో కార్మికులు వారి హక్కుల కోసం ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన పనిలేకుండా నాటి ముఖ్యమంత్రి వైయస్...
మీ ధైర్యానికి నా హ్యాట్సాఫ్
28-03-2025 02:50 PM
విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను.
ఘనంగా వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు
28-03-2025 12:14 PM
పార్టీ శ్రేణులతో కలిసి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
రైతులకు నష్టపరిహారం అందించాలి
28-03-2025 11:58 AM
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే వరకు వైయస్ఆర్సీపీ వారికి అండగా నిలుస్తుందని తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైయస్ఆర్సీపీ
28-03-2025 11:51 AM
ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలకు దిగారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహం వ్యక్తం...
ఉప ఎన్నిక వేళ.. వైయస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం
28-03-2025 10:58 AM
నిన్నటి ఎన్నికకు వైయస్ఆర్సీపీ సభ్యులు హాజరుకాకుండా ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక నేడు వైయస్ఆర్సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు...
27-03-2025
పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే
27-03-2025 06:37 PM
‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కూటమి విఫలం
27-03-2025 06:33 PM
చంద్రబాబు(Chandrababu) పీఎస్గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్లు సృష్టించారు.
రాష్ట్రంలో పారదర్శక విధానాలకు పాతర
27-03-2025 06:02 PM
రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలోని అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల భూమిని లులూ మాల్ కు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ సంస్థకు ఏడాదికి ఎకరానికి రూ.50 లక్షలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
‘లోకల్’లో సత్తా చాటిన వైయస్ఆర్సీపీ
27-03-2025 05:53 PM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైయస్ఆర్సీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యుల గైర్హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైయస్ఆర్సీపీ అభ్యర్థి...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు
27-03-2025 05:19 PM
కూటమి పార్టీల బెదిరింపులకు వైయస్ఆర్సీపీ భయడపదు. రాష్ట్రంలో 51 చోట్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్లా వైయస్ఆర్సీపీకి సంపూర్ణ బలం ఉంది. అయినా కూడా ఏ విధంగా గెలవాలని తమ పార్టీ అభ్యర్ధులను పోటీగా...
అసమర్ధ మంత్రి లోకేష్ను భర్తరఫ్ చేయాలి
27-03-2025 05:11 PM
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో మాస్ కాపీయింగ్,...
కొడాలి నానికి హృద్రోగ సమస్యలు ఉన్నాయి
27-03-2025 01:24 PM
కొడాలి నాని కొన్నిరోజులుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, ఆయనికి గుండె సంబంధిత సమస్యలున్నట్టు, మూడు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు
వివేకా హత్యలో ఎంపీ అవినాశ్ పాత్ర లేదు
27-03-2025 12:28 PM
వివేకా హత్య కేసును అడ్డం పెట్టుకుని తెరవెనుక ఉండి చంద్రబాబు ఆడించే ఆటలో సునీత పావుగా మారిపోయారు. ఆమె ద్వారా దస్తగిరి, సునీల్ కుమార్ కూడా చంద్రబాబు చెప్పిందల్లా చేస్తున్నారు.
వీళ్ల తీరే అంత?
27-03-2025 11:03 AM
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట...
అధికారపార్టీ అడ్డదారులు
27-03-2025 10:39 AM
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పదును పెట్టారు. సంఖ్యాబలం లేకపోయినా పదవుల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు.
26-03-2025
వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
26-03-2025 10:34 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్
ఈద్ ముబారక్ఇఫ్తార్ విందుకు హాజరైన వైయస్ జగన్
26-03-2025 10:19 PM
ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్ధనలు సఫలం కావాలని ఆకాంక్షించారు
క్రైస్తవులకు రక్షణ కల్పించాలి
26-03-2025 05:44 PM
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ కల్పించాలని వైయస్ఆర్సీపీ(ysrcp) క్రిస్టియన్(Christian) సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొల్లవరపు జాన్
గీత దాటిన పోలీసులకు కోర్ట్ వ్యాఖ్యలు చెంపపెట్టు
26-03-2025 05:01 PM
ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్ కోసమే పనిచేస్తే పోలీసులే...
తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్
26-03-2025 04:41 PM
తిరుమలలో కూటమి ప్రభుత్వం మరో ఘోర అపచారానికి పాల్పడింది. వెంకటేశ్వరస్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తామని ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు.
బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని అటకెక్కించారు
26-03-2025 04:32 PM
తాము ఎంతో కస్టపడి బాపట్లకు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ తీసుకొని వస్తే దానిని అదమరచాని తెలిపారు. బాపట్లలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలకు ఏమాత్రం పట్టడం లేదని కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం...
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న ఘనత వైయస్ జగన్దే
26-03-2025 04:20 PM
ఏపీలో అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే గత ప్రభుత్వంలో వైయస్ జగన్ ప్రభుత్వం అసాధారణ స్థాయిలో నేరుగా చొరవ తీసుకొని బాధితులను ఆదుకుని చరిత్ర సృష్టించింది
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైయస్ జగన్ తీవ్ర విచారం
26-03-2025 04:10 PM
ప్రవీణ్ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు
26-03-2025 01:13 PM
రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.
మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు
26-03-2025 10:32 AM
ఈ క్రమంలోనే గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. నాని ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేస్తున్నారు.
25-03-2025
రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైయస్ఆర్సీపీ ఎంపీటీసీల ఫిర్యాదు
25-03-2025 09:40 PM
ఈనెల 27 వ తేదిన జరగనున్న ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ సాక్షిగా గిరిజన ఎంపీకి అవమానం
25-03-2025 09:24 PM
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అటువంటి కాఫీస్టాల్ను పార్లమెంట్లో ప్రారంభించే సందర్బంగా కనీసం అరకు ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం వస్తుందని ఆశించాను.
రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు
25-03-2025 09:20 PM
తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. కరువు, లేదంటే అతివృష్టి, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి పరిణామాలను రైతులు చవిచూస్తున్నారు
‘కాశీనాయన’ కూల్చివేతలతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు
25-03-2025 09:15 PM
కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.
‘కాశీనాయన’ కూల్చివేతలతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు
25-03-2025 09:10 PM
కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.
ఉడత బెదిరింపులకు భయపడను
25-03-2025 05:33 PM
ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను.
చంద్రబాబు డైరెక్షన్లోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు
25-03-2025 05:07 PM
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు లోక్సభలో మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ, దానిలో పలువురి పేర్లను ఉటంకిస్తూ అర్థంలేని ఊహాజనితమైన ప్రసంగం చేశారు.
జరగని లిక్కర్ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం
25-03-2025 04:20 PM
చంద్రబాబు స్కిల్ స్కాంపై పార్లమెంట్లో మాట్లాడే దమ్ముందా? అని సవాల్ చేశారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో...
రైతాంగం గిట్టుబాటు ధరలేక గగ్గోలు పెడుతోంది
25-03-2025 04:02 PM
రాష్ట్రంలో రైతాంగం భవిష్యత్ అయోమయంలో పడింది, రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, ధాన్యం, పత్తి, మినుములు, పొగాకు, మిర్చి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం...
లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం
25-03-2025 03:48 PM
నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని పదేపదే రుజువు అవుతూనే ఉంది. గతంలోనూ అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇలాగే లీకై కలకలం రేపినా ప్రభుత్వం...
కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు
25-03-2025 12:05 PM
ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.
టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
25-03-2025 10:29 AM
పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం.
24-03-2025
అమరావతి కాంట్రాక్ట్ల్లో భారీ అవినీతి
24-03-2025 08:31 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా...
ఉద్యాన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
24-03-2025 04:09 PM
ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
24-03-2025 02:43 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకున్న పాపాన లేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులు లక్షలు పెట్టుబడితో 20 ఎకరాల్లో పంట వేస్తే అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో ఆవేదనతో...
రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ
24-03-2025 01:19 PM
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అరటి తోటలను పరిశీలించిన వైయస్ జగన్
24-03-2025 12:05 PM
అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
నేడు అరటి తోటలను పరిశీలించనున్న వైయస్ జగన్
24-03-2025 09:41 AM
అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
23-03-2025
చవ్వా విజయశేఖర్ రెడ్డి పార్థివ దేహానికి వైయస్ జగన్ నివాళులు
23-03-2025 08:06 PM
వైయస్ఆర్ జిల్లా: పులివెందులకు చెందిన చవ్వా విజయశేఖర్ రెడ్డి మరణించడంతో వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పి
విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం
23-03-2025 08:02 PM
బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా రాజకీయం మేం చేస్తామని, మా వారిని మేం కాపాడుకుంటామని వెల్లడించారు.
రెడ్బుక్ పాలనకు పరాకాస్టే అక్రమ కేసుల బనాయింపు
23-03-2025 07:48 PM
ప్రస్తుతం నాపై కేసు నమోదు చేయడం వెనుక కూడా టీడీపీ ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు హస్తం ఉందని చెప్పడానికి ఆయన లెటర్ హెడ్ మీద నాపై చేసిన ఫిర్యాదు కాపీనే సాక్ష్యం. డీజీపీకి, హోంమంత్రికి, విజిలెన్స్...
22-03-2025
అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాల్లో చంద్రబాబు వికృతానందం
22-03-2025 05:22 PM
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు వస్తే, జనసేన కనీసం ఒక్కసీటు కూడా గెలవలేక పోయిందనే విషయం మరిచిపోయారు.
దివ్యాంగుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కార్
22-03-2025 03:34 PM
గత వైయస్ జగన్గారి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాలతో దివ్యాంగ పెన్షన్లను ముడిపెడుతూ పెద్ద ఎత్తున పెన్షన్లను...
చంద్రబాబు రాజకీయం కోసం కలియుగ దైవాన్ని కూడా వదిపెట్టడు
22-03-2025 02:51 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విజిలెన్స్ విచారణ వేసి, ఇప్పటి వరకు ఒక్క చిన్న తప్పును కూడా నిరూపించలేకపోయారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ ట్రస్ట్...
ప్రధాని మోదీకి వైయస్ జగన్ లేఖ
22-03-2025 11:02 AM
లోక్సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 21, 2025న ప్రధానమంత్రి...
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే వైయస్ జగన్కే సాధ్యం
22-03-2025 09:35 AM
వైయస్ఆర్సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో వైస్ జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు
శాసనసభ సమావేశాలు అట్టర్ ఫ్లాప్
22-03-2025 08:52 AM
ఇన్నాళ్లు బురదజల్లే కార్యక్రమాలు చేసిన కూటమి నాయకుల గుట్టు శాసనమండలి సమావేశాల ద్వారా బహిర్గతమైంది. రాష్ట్ర అప్పుల విషయంలో చేసిన ప్రచారమంతా అబద్ధమేనని మరోసారి తేటతెల్లమైంది.
21-03-2025
ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం
21-03-2025 06:27 PM
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
భూమన అభినయ్ హౌస్ అరెస్ట్
21-03-2025 03:41 PM
సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే హౌస్ అరెస్టు చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్టు చేస్తారా?.
ఏపీలో గాడి తప్పిన పరిపాలన
21-03-2025 03:36 PM
ఏపీలో అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు. 680 మంది వైయస్ఆర్సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది
కూటమి పాలనలో ఉపాధి హామీలో భారీ అవినీతి
21-03-2025 03:13 PM
తాడేపల్లి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని కూటమి నేతలకు ఉపాధి కల్పనగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రార
మర్రి రాజశేఖర్కు వైయస్ఆర్సీపీలో సముచిత గౌరవం
21-03-2025 03:10 PM
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్పై ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ మాట్లాడి ఉంటే ఆయనకు ప్రజల్లో మరింత గౌరవం, మర్యాదలు పెరిగేవని అన్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More