టాప్ స్టోరీస్

28-03-2025

28-03-2025 04:23 PM
ముస్లిం స‌మాజం మొత్తం వ్య‌తిరేకిస్తున్న వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ‌ బిల్లు విష‌యంలో చంద్ర‌బాబు రాష్ట్రంలో ఒక‌లా, ఢిల్లీలో మ‌రో ర‌కంగా మాట్లాడుతున్నాడు. 
28-03-2025 03:54 PM
ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయడం మానేసి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే అఖిల ప్రియ తమ అనుచరులతో సాక్షి కార్యాలయం పైకి దాడికి దిగి భయబ్రాంతులకు గురిచేయడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు
28-03-2025 03:19 PM
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. రాష్ట్రంలో కార్మికులు వారి హక్కుల కోసం ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన పనిలేకుండా నాటి ముఖ్యమంత్రి వైయ‌స్‌...
28-03-2025 02:50 PM
విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను.
28-03-2025 12:14 PM
పార్టీ శ్రేణులతో కలిసి మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.
28-03-2025 11:58 AM
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే వరకు వైయ‌స్ఆర్‌సీపీ వారికి అండగా నిలుస్తుంద‌ని త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. 
28-03-2025 11:51 AM
ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాల‌కు దిగారు.  పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహం వ్య‌క్తం...
28-03-2025 10:58 AM
నిన్నటి ఎన్నికకు వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు హాజరుకాకుండా  ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక నేడు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు...

27-03-2025

27-03-2025 06:37 PM
‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు
27-03-2025 06:33 PM
చంద్రబాబు(Chandrababu) పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్‌లు సృష్టించారు.
27-03-2025 06:02 PM
రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలోని అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల భూమిని లులూ మాల్‌ కు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ సంస్థకు ఏడాదికి ఎకరానికి రూ.50 లక్షలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
27-03-2025 05:53 PM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యుల గైర్హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి...
27-03-2025 05:19 PM
కూటమి పార్టీల బెదిరింపులకు వైయస్‌ఆర్‌సీపీ భయడపదు. రాష్ట్రంలో 51 చోట్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్లా వైయస్‌ఆర్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. అయినా కూడా ఏ విధంగా గెలవాలని తమ పార్టీ అభ్యర్ధులను పోటీగా...
27-03-2025 05:11 PM
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మందికి పైగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నార‌ని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో మాస్ కాపీయింగ్,...
27-03-2025 01:24 PM
కొడాలి నాని కొన్నిరోజులుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, ఆయనికి గుండె సంబంధిత సమస్యలున్నట్టు, మూడు వాల్వ్స్‌ బ్లాక్‌ అయినట్టు వైద్యులు గుర్తించారు
27-03-2025 12:28 PM
వివేకా హ‌త్య కేసును అడ్డం పెట్టుకుని తెర‌వెనుక ఉండి చంద్ర‌బాబు ఆడించే ఆట‌లో సునీత పావుగా మారిపోయారు. ఆమె ద్వారా ద‌స్త‌గిరి, సునీల్ కుమార్ కూడా చంద్ర‌బాబు చెప్పింద‌ల్లా చేస్తున్నారు. 
27-03-2025 11:03 AM
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట...
27-03-2025 10:39 AM
జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పదును పెట్టారు. సంఖ్యాబలం లేకపోయినా పదవుల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు.

26-03-2025

26-03-2025 10:34 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌
26-03-2025 10:19 PM
ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్ధనలు సఫలం కావాలని ఆకాంక్షించారు  
26-03-2025 05:44 PM
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క్రైస్త‌వుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ(ysrcp) క్రిస్టియ‌న్(Christian) సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ బొల్ల‌వ‌ర‌పు జాన్
26-03-2025 05:01 PM
ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్‌ కోసమే పనిచేస్తే పోలీసులే...
26-03-2025 04:41 PM
తిరుమలలో కూటమి ప్రభుత్వం మరో ఘోర అపచారానికి పాల్పడింది. వెంకటేశ్వరస్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తామని ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు.
26-03-2025 04:32 PM
తాము ఎంతో కస్టపడి బాపట్లకు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ తీసుకొని వస్తే దానిని అదమరచాని  తెలిపారు. బాపట్లలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలకు ఏమాత్రం పట్టడం లేదని కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం...
26-03-2025 04:20 PM
ఏపీలో అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే గ‌త ప్ర‌భుత్వంలో వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌భుత్వం అసాధారణ స్థాయిలో నేరుగా చొరవ తీసుకొని బాధితులను ఆదుకుని చరిత్ర సృష్టించింది
26-03-2025 04:10 PM
ప్రవీణ్‌ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు
26-03-2025 01:13 PM
రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.
26-03-2025 10:32 AM
ఈ క్ర‌మంలోనే గుండెపోటుకు గురైన‌ట్లు తెలుస్తోంది. నాని ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేస్తున్నారు.

25-03-2025

25-03-2025 09:40 PM
 ఈనెల 27 వ తేదిన జరగనున్న ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేత‌లు కోరారు. అనంత‌రం ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడారు.
25-03-2025 09:24 PM
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అటువంటి కాఫీస్టాల్‌ను పార్లమెంట్‌లో ప్రారంభించే సందర్బంగా కనీసం అరకు ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం వస్తుందని ఆశించాను.
25-03-2025 09:20 PM
తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. కరువు, లేదంటే అతివృష్టి, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి పరిణామాలను రైతులు చవిచూస్తున్నారు
25-03-2025 09:15 PM
కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.
25-03-2025 09:10 PM
కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.
25-03-2025 05:33 PM
ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను.  
25-03-2025 05:07 PM
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు లోక్‌సభలో మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ, దానిలో పలువురి పేర్లను ఉటంకిస్తూ అర్థంలేని ఊహాజనితమైన ప్రసంగం చేశారు.
25-03-2025 04:20 PM
చంద్రబాబు స్కిల్‌ స్కాంపై పార్లమెంట్‌లో మాట్లాడే దమ్ముందా? అని సవాల్‌ చేశారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో...
25-03-2025 04:02 PM
రాష్ట్రంలో రైతాంగం భవిష్యత్‌ అయోమయంలో పడింది, రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, ధాన్యం, పత్తి, మినుములు, పొగాకు, మిర్చి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం...
25-03-2025 03:48 PM
నారా లోకేష్‌ విద్యాశాఖ మంత్రిగా ఉండి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని పదేపదే రుజువు అవుతూనే ఉంది. గతంలోనూ అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇలాగే లీకై కలకలం రేపినా ప్రభుత్వం...
25-03-2025 12:05 PM
ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక  నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.
25-03-2025 10:29 AM
పోలవరం అంశాన్ని పార్లమెంటులో  లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు.  ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం.

24-03-2025

24-03-2025 08:31 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా...
24-03-2025 04:09 PM
ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు
24-03-2025 02:43 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకున్న పాపాన లేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులు లక్షలు పెట్టుబడితో 20 ఎకరాల్లో పంట వేస్తే అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో ఆవేదనతో...
24-03-2025 01:19 PM
రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్యూరెన్స్‌ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
24-03-2025 12:05 PM
అకాల వర్షాలకు వైయ‌స్ఆర్‌, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
24-03-2025 09:41 AM
అకాల వర్షాలకు వైయ‌స్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది

23-03-2025

23-03-2025 08:06 PM
వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందులకు చెందిన చవ్వా విజయశేఖర్ రెడ్డి మ‌ర‌ణించ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న పార్థివ దేహానికి నివాళి అర్పి
23-03-2025 08:02 PM
బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మా రాజకీయం మేం చేస్తామ‌ని, మా వారిని మేం కాపాడుకుంటామ‌ని వెల్ల‌డించారు.
23-03-2025 07:48 PM
ప్ర‌స్తుతం నాపై కేసు న‌మోదు చేయ‌డం వెనుక కూడా టీడీపీ ఎంపి శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు హ‌స్తం ఉంద‌ని చెప్ప‌డానికి ఆయ‌న లెట‌ర్ హెడ్ మీద నాపై చేసిన ఫిర్యాదు కాపీనే సాక్ష్యం. డీజీపీకి, హోంమంత్రికి, విజిలెన్స్...

22-03-2025

22-03-2025 05:22 PM
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు వస్తే, జనసేన కనీసం ఒక్కసీటు కూడా గెలవలేక పోయిందనే విషయం మరిచిపోయారు. 
22-03-2025 03:34 PM
గత వైయస్ జగన్‌గారి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాలతో దివ్యాంగ పెన్షన్లను ముడిపెడుతూ పెద్ద ఎత్తున పెన్షన్లను...
22-03-2025 02:51 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై విజిలెన్స్‌ విచారణ వేసి, ఇప్పటి వరకు ఒక్క చిన్న తప్పును కూడా నిరూపించలేకపోయారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్న టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఈ ట్రస్ట్...
22-03-2025 11:02 AM
లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 21, 2025న ప్రధానమంత్రి...
22-03-2025 09:35 AM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో వైస్‌ జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు
22-03-2025 08:52 AM
ఇన్నాళ్లు బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాలు చేసిన కూట‌మి నాయ‌కుల గుట్టు శాస‌న‌మండ‌లి స‌మావేశాల ద్వారా బహిర్గ‌త‌మైంది. రాష్ట్ర అప్పుల విష‌యంలో చేసిన ప్ర‌చారమంతా అబ‌ద్ధ‌మేన‌ని మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది.  

21-03-2025

21-03-2025 06:27 PM
 ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
21-03-2025 03:41 PM
సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే హౌస్ అరెస్టు చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్టు చేస్తారా?.
21-03-2025 03:36 PM
ఏపీలో అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు. 680 మంది వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది
21-03-2025 03:13 PM
తాడేపల్లి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని కూటమి నేతలకు ఉపాధి కల్పనగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్‌ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రార
21-03-2025 03:10 PM
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్‌పై ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్‌ మాట్లాడి ఉంటే ఆయనకు ప్రజల్లో మరింత గౌరవం, మర్యాదలు పెరిగేవని అన్నారు.

Pages

Back to Top